Telugu Desam

తాజా సంఘటనలు

సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం

విద్యుత్ అంతరాయాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాల్సిందే 1912 కాల్ సెంటర్లను పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేయాలి విధి నిర్వహణలో ఉన్నతాధికారులు బాధ్యతగా వ్యవహరించాలి విద్యుత్ శాఖ ప్రజలకు...

మరింత సమాచారం
గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం

గత వైకాపా పాలనలో కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తల వేధింపు రాష్ట్రంలో 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే...

మరింత సమాచారం
స్వచ్ఛ గోదావరికి సహకరించండి

కాలుష్య వ్యర్థాల శుద్ధిప్లాంట్లను పక్కాగా నిర్వహించాలి పుష్కరాల నిర్వహణలో సామాజిక బాధ్యత చూపండి పరిశ్రమల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భేటీ రాజమహేంద్రవరం (చైతన్య రథం): గోదావరి నదిలో...

మరింత సమాచారం
జీవ నదులను చేతులారా చంపేస్తున్నాం

గోదావరి కాలుష్య నివారణకు అంతర్ శాఖల టాస్క్ ఫోర్స్ రూ.100 కోట్ల బడ్జెట్ ఆరు నెలల్లో మార్పు కనిపించాలని ఆదేశం రాజమహేంద్రవరం (చైతన్య రథం): “మన దాహం...

మరింత సమాచారం
లక్ష్యం.. కాలుష్యరహిత గోదావరి

రాజమహేంద్రవరం (చైతన్య రథం): “కాలుష్యరహిత గోదావరి” అనే లక్ష్యంతో రాబోయే పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం పుష్కరాల...

మరింత సమాచారం
అభివృద్ధిపై అభాండాలా?

తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తాం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి రెండున్నరేళ్ల కూటమి అభివృద్ధిపై చర్చకు సిద్ధం మీలా ఎవరినీ వేధించలేదు... రౌడీ షీట్లు తెరవలేదు...

మరింత సమాచారం
శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

శ్రమకు గుర్తింపు... శ్రామికులకు గౌరవం లేబర్‌ అడ్డాలతో నూతన అధ్యాయం కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్ వివాహం నుంచి ప్రసూతి వరకు... కార్మిక కుటుంబాలకు...

మరింత సమాచారం
జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి

విద్యార్థులకు కిట్లపై అబద్ధాలు విద్యాశాఖ ప్రకటనను వక్రీకరించిన సైకోలు పూర్తిగా నిలిపివేసిందంటూ దుష్ప్రచారం పాఠశాలల ప్రారంభం నాటికి పంపిణీ అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి...

మరింత సమాచారం
తెలుగు సినిమాను బతికించుకోవాలి

చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి ఏపీఎఫ్ఎసీ పునరుద్ధరణ ఆనందంగా ఉంది సినీ, నాటక, టీవీ రంగానికి కమిటీలో పెద్దపీట త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు హిందూపురం...

మరింత సమాచారం
నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన మెటా, అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ల ప్రారంభం 45 క్లస్టర్ల అభివృద్ధికి రూ.200 కోట్ల విడుదల...

మరింత సమాచారం
Page 1 of 755 1 2 755

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist