టిడిపి అధికారంలోకి రాగానే బిసి కార్పొరేషన్ లకు నిధులు కేటాయించి సబ్సిడీ పై రుణాలు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు....
మరింత సమాచారంఏదో అనుకుంటే.. ఇంకేదో అయినట్టు ఉంది..ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ వ్యవహారశైలి. బటన్ నొక్కుడు పథకాలతో పని కాదనే నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ "జగనన్నే మా భవిష్యత్.....
మరింత సమాచారంఇప్పటి వరకు నడిచిన దూరం 830.1 కి.మీ. ఈరోజు నడిచిన దూరం 14.4 కి.మీ. 66వరోజు (10-4-2023) యువగళం వివరాలు: శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం 8.00...
మరింత సమాచారంనోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడటానికి అలవాటు పడ్డ ఏపీ సీఎం జగన్ రెడ్డి.. తనకు దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోవటం లేదు. వేదిక ఏదైనా తనకు...
మరింత సమాచారంరాజకీయాల్లో విలువలు కలిగిన నాయకుడు నారాయణస్వామి అని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ...
మరింత సమాచారంఇప్పటి వరకు నడిచిన దూరం 815.7 కి.మీ. 65వరోజు (9-4-2023) యువగళం వివరాలు: శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం 8.00 – జంబులదిన్నె క్యాంప్ సైట్ లో...
మరింత సమాచారంఇంటి స్థలం ఇవ్వకుండానే ఇచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజల్ని మోసం చేస్తుందని కోడూరు మండల టిడిపి అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం కోడూరులో...
మరింత సమాచారంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల పొత్తుల గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి జగన్కు లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. ఒకే భావజాలం కలిగిన...
మరింత సమాచారంపిఠాపురంలో బీసీలకు టిడిపి ప్రభుత్వ హయాంలో కేటాయించిన కళ్యాణ మండపం స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర...
మరింత సమాచారంరాష్ట్రంలో రైతులను జగన్ నట్టేటా ముంచారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సాగు తగ్గితే వ్యవసాయంలో వృద్ధి ఎలా పెరుగుతుందో జగన్ సమాధానం చెప్పాలన్నారు....
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.