Telugu Desam

తాజా సంఘటనలు

ఆలోచనతో రండి..అవకాశాలు అందుకోండి

పెట్టుబడులకు అనువుగా 175 నియోజకవర్గాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కులు ఎంఎస్‌ఎంఈల ద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10...

మరింత సమాచారం
కార్యకర్తే అధినేత

పార్టీలో ప్రతీ కార్యకర్తకూ న్యాయం జరగాలి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్‌ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి నెలాఖరులోగా అన్ని పార్టీ, నామినేటెడ్‌ పదవులూ భర్తీ చేస్తాం ఇంఛార్జ్‌...

మరింత సమాచారం
ఏపీ తలెత్తుకునే ఘట్టం!

దేశంలోనే అతిపెద్ద మల్టీ-లేయర్‌ పీసీబీ తయారీ యూనిట్‌ నాయుడుపేట వద్ద ఏర్పాటు చేయనున్న సిర్మా ూGూ రూ.1,595 కోట్లు పెట్టుబడి, 2,170 అధిక నైపుణ్య ఉద్యోగాలు మంత్రి...

మరింత సమాచారం
ఇచ్చిన మాట ప్రకారం..దివ్యాంగుడికి ట్రై స్కూటీ

మండపేట నియోజకవర్గం చెన్నూరుకి చెందిన దివ్యాంగుడికి మంత్రి అండ అమరావతి (చైతన్యరథం): గతంలో ఇచ్చిన మాట మేరకు దివ్యాంగుడికి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ ట్రై...

మరింత సమాచారం
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగమా..జగన్‌ రెడ్డి నియంతృత్వానికి నిదర్శనం: అచ్చెన్నాయుడు

విమానయాన రంగంలో నైపుణ్య అభివృద్ధికి కర్నూలు విమానాశ్రయంలో ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కర్నూలు (చైతన్యరథం): పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి...

మరింత సమాచారం
ఎట్టకేలకు కోర్టుకు జగన్‌!

అక్రమాస్తుల కేసుల్లో ఏళ్ల తరబడి ఏవో కారణాలు చెబుతూ కోర్టుకు హాజరుకాకుండా గడిపేస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డి ఎట్టకేలకు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఈ నెల 21...

మరింత సమాచారం
తిరుమల కల్తీ నెయ్యి దర్యాప్తులో సిట్‌ దూకుడు

9 గంటలపాలు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు తిరుపతి (చైతన్యరథం): తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో...

మరింత సమాచారం
ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై..సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ

విజయవాడ (చైతన్యరథం): రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. భారత రత్న...

మరింత సమాచారం
యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యం

రాయచోటి రూరల్‌(చైతన్యరథం): ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండలంలోని శిబ్యాల గ్రామంలో మంగళవానం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం...

మరింత సమాచారం
పంటలకు మెరుగైన ధర..ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ లక్ష్యం

ప్రతీ మండలంలోనూ ‘నైబర్హుడ్‌ వర్క్‌ ప్లేస్‌’ ఏర్పాటు రైతన్నల పొలాల్లో సోలార్‌ యూనిట్లతో ఆదాయం గృహ నిర్మాణ, సమాచార మంత్రి కొలుసు పార్థసారథి మొర్సిపూడిలో ఫుడ్‌ పార్క్‌...

మరింత సమాచారం
Page 1 of 649 1 2 649

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist