Telugu Desam

తాజా సంఘటనలు

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

ఏడాదికి రూ.25 వేలు సాయం రెండోదశ 3,168 ఉద్యోగాల భర్తీకి మరింత అధ్యయనం గోదావరి పుష్కరాల కోసం భద్రతా ఏర్పాట్లకు రూ.50 కోట్లు 1800 మెగావాట్ల భారీ...

మరింత సమాచారం
రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం

కేంద్రంతో ఫలించిన చర్చలు..  జీఎస్టీ తగ్గింపు, అదనపు సాయంపై సానుకూలం వాస్తవాలు తెలిసి కూడా జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారు వైసీపీ కార్యకర్తలకు కండువాలు కప్పి రైతులంటారా? క్రిమినల్...

మరింత సమాచారం
రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

మంగళగిరి (చైతన్య రథం): మన ఇల్లు -మన  లోకేష్ కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండోరోజూ మంత్రి నారా లోకేష్ 6 గంటలపాటు నిలబడి పట్టాలు పంపిణీ చేశారు....

మరింత సమాచారం
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

భారీ మెజారిటీతో గెలిపించడంవల్లే పెద్దఎత్తున అభివృద్ధి పనులు మంగళగిరి ప్రజలే నా కుటుంబం... వారి ఆశీస్సులే కొండంత బలం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నా...

మరింత సమాచారం
భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం 7 జిల్లాల పరిధిలోని 7 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు భూ రికార్డులకు 'సింగిల్ సోర్స్...

మరింత సమాచారం

భోగాపురం విమానాశ్రయంపై ముఖ్యమంత్రి వ్యాఖ్య ఆగస్టు 1న మోదీ చేతుల మీదుగా ప్రారంభం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్పరెన్స్ అమరావతి (చైతన్య రథం): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ...

మరింత సమాచారం
ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్

ఈడీబీతో యూఏఈ అవగాహనా ఒప్పందం ఫుడ్ ప్రాసెసింగ్ లో పెట్టుబడులకు మార్గం సుగమం వాణిజ్యం, ఎగుమతులు యూఏఈ క్లస్టర్ సహకారం తొలి పెట్టుబడిగా చిత్తూరులో ఫుడ్ ప్రాసెసింగ్...

మరింత సమాచారం
ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

సమాజంలో మార్పునకు విద్యే ప్రధానం యువగళం పాదయాత్రలో సమస్యలు చూశా ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వర్తింపజేయాలని నాడే సంకల్పించాం మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దుతాం రెండో విడతలో...

మరింత సమాచారం
రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

దశాబ్దాల మొండి సమస్యకు మంత్రి లోకేష్ శాశ్వత పరిష్కారం 3 వేల మందికి పట్టాల పంపిణీకి ఏర్పాట్లు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం నేటి నుంచి రెండురోజుల...

మరింత సమాచారం
సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

త్వరలో అందుబాటులోకి 500 కొత్త వాహనాలు ఏటా 2.75 లక్షల మంది బాలింతలకు మేలు పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండింగ్ డిజైన్లకు ఆమోదం అమరావతి(చైతన్యరథం) రాష్ట్రంలో మాతాశిశు...

మరింత సమాచారం
Page 1 of 784 1 2 784

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist