Telugu Desam

చైతన్యరధం

రూ.200 కోట్లు స్వాహా…జగన్‌ అండ్‌ కో భారీ మోసం

జీవో లేకుండానే టూరిజం సెక్యూరిటీ అవుట్‌ పోస్టులు పెట్టించారు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని షణ్ముఖ పవన్‌ కన్నీరు నిధులు విడుదల చేయించుకుని మళ్లించుకుని మెక్కేశారు జగన్‌,...

మరింత సమాచారం
రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోండి

రెండు దశల్లో చేపట్టేందుకు కేంద్రానికి నివేదికలు సీఆర్డీఏ భవనం నిర్మాణానికి రూ.160 కోట్లు హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ తిరిగి చేపట్టాలని నిర్ణయం తాజాగా భూములిస్తున్న వారికి సొంత గ్రామాల్లో...

మరింత సమాచారం
రివర్స్‌ టెండరింగ్‌ రద్దు

ఇక పాత పద్ధతిలోనే టెండర్లు పోలవరం ఎడమ కాలువ పనులు తిరిగి ప్రారంభం నీటిసంఘాలకు త్వరలో ఎన్నికలు ఎక్సయిజ్‌ శాఖ పునర్వ్యవస్థీకరణ, సెబ్‌ రద్దు పాస్‌పుస్తకాలపై జగన్‌...

మరింత సమాచారం
నేడు విశాఖకు మంత్రి లోకేష్‌

సాక్షిపై పరువునష్టం కేసులో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి హాజరు కానున్న మంత్రి ‘చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనంపై...

మరింత సమాచారం
వైసీపీలో చేరలేదని బుగ్గన అనుచరుల భూకబ్జా

మామిడి మొక్కలు పీకేసి ఆటోనగర్‌ పేరుతో బోర్డులు బుగ్గనతో మాట్లాడాలంటూ తహసీల్దారు బ్రోకర్‌ పనులు ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదు అర్జీలు స్వీకరించిన మంత్రి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌,...

మరింత సమాచారం
నాడు..నేడు…ఏనాడూ..ఈనాడు అభిమతం, జనహితం

అమరావతి (చైతన్యరథం): తణుకు అన్న క్యాంటీన్లో ప్లేట్లు శుభ్రం చేసే అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌...

మరింత సమాచారం
టీడీపీలోకి ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ దంపతులు

అమరావతి(చైతన్యరథం): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో...

మరింత సమాచారం
టీడీపీతోనే కౌలు రైతులకు న్యాయం

అధికారం పోయినా ఫేక్‌ ప్రచారాన్నే నమ్ముకున్న జగన్‌రెడ్డి కౌలు రైతుల ముసుగులో దోపిడీకి స్కెచ్‌ అంటూ సాక్షిలో తప్పుడు కథనాలు బడుగువర్గాల కౌలురైతులకు మేలు జరగటం జగన్‌రెడ్డికి...

మరింత సమాచారం
తీరు మారకపోతే కఠిన చర్యలు

హాస్టల్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీలు అపరిశుభ్ర వాతారణం, బియ్యంలో పురుగులపై తీవ్ర ఆగ్రహం రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపైనా మంత్రి అసహనం ఏ సమస్య ఉన్నా స్వయంగా తనకు...

మరింత సమాచారం
పేదరిక నిర్మూలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యం

నీతి ఆయోగ్‌ ప్రతినిధులతో భేటీ అమరావతి(చైతన్యరథం): పేదరిక నిర్మూలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ‘విజన్‌ డాక్యుమెంట్‌ 2047’ను రూపొందించేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో...

మరింత సమాచారం
Page 396 of 647 1 395 396 397 647

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist