Telugu Desam

చైతన్యరధం

విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5,6 తేదీల్లో కేరీర్‌ ఫెయిర్‌

10వేల మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్‌ అమరావతి (చైతన్యరథం): విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5,6 తేదీల్లో నాస్కామ్‌,...

మరింత సమాచారం
మంగళగిరిలో మల్లేశ్వర స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్‌

మంగళగిరి (చైతన్యరథం): శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రథోత్సవంలో...

మరింత సమాచారం
పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు

విజయవాడ (చైతన్యరథం): కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాలను నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, శాప్‌ ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు...

మరింత సమాచారం
గ్రాడ్యుయేల్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా గెలుపు ఖాయం

అమరావతి (చైతన్యరథం): ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం ఖాయమని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని...

మరింత సమాచారం

అనంతపురం (చైతన్యరథం): సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు...

మరింత సమాచారం
సినీనటుడు పోసాని అరెస్ట్‌

తొమ్మిది గంటలు విచారణ పోలీసు అధికారులకు సహకరించని పోసాని రైల్వేకోడూరు మేజిస్ట్రేట్‌ ముందు హాజరు ఓబులవారిపల్లె (చైతన్యరథం): వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా...

మరింత సమాచారం

భారీగా పెరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుపుపై కూటమి అభ్యర్థుల ధీమా అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది....

మరింత సమాచారం
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

పాలకొల్లు (చైతన్యరథం): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు తన ఓటు హక్కును...

మరింత సమాచారం
‘సూపర్‌ సిక్స్‌’ ప్రాధాన్యతగా..నేడు రాష్ట్ర బడ్జెట్‌

రూ.3.2 లక్షల కోట్లతో బడ్జెట్‌ పెట్టనున్న మంత్రి పయ్యావుల అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ పెట్టనున్న మంత్రి అచ్చెన్న ముందుగా సీఎం అధ్యక్షతన అసెంబ్లీ ఛాంబర్‌లో కేబినెట్‌ భేటీ...

మరింత సమాచారం
ప్రజాస్వామ్య దేశంలో ఓటే ఆయుధం

ఉండవల్లి (చైతన్య రథం): ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్య పరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు....

మరింత సమాచారం
Page 396 of 820 1 395 396 397 820

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist