Telugu Desam

తాజా సంఘటనలు

నా సర్వస్వం నువ్వే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఆయన పోస్టు చేశారు. ప్రజలకు సేవ...

మరింత సమాచారం
సవాళ్లను అధిగమించి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల

కాలువల్లో పూడికతీత ఫైలుపై తొలి సంతకం అమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిచేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి...

మరింత సమాచారం
పర్యాటకానికి ఉజ్వల భవిష్యత్‌

స్టూడియోల నిర్మాణానికి నిర్మాతలు ముందుకు రావాలని పిలుపు మంత్రిగా బాధ్యతల స్వీకరణ అమరావతి: రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన ప్రకృతి వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక, సినీమాటోగ్రఫీ...

మరింత సమాచారం
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత...

మరింత సమాచారం
బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్‌

ఎన్టీఆర్‌ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి సవిత వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి త్వరలో...

మరింత సమాచారం
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క బస్సూ కొనలేదు

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఒక్క బస్సుకూడా కొనలేదని, ఉన్న బస్సులకు మరమ్మతులు కూడా సరిగా చేయించలేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ ప్రసాద్‌రెడ్డ్డి...

మరింత సమాచారం
కార్యసాధకుడు లోకేష్‌!

వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుంటున్న జనం బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళనకు లోకేష్‌ రూట్‌మ్యాప్‌ అమరావతి(చైతన్యరథం): అనునిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడు ఒకవైపు... కూల్చివేతలు, విధ్వంసంతో పాలన...

మరింత సమాచారం
ఆలయాల పవిత్రతను కాపాడేందుకు సమష్టి కృషి

కమిషనరేట్‌లో రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ ధూప, దీప, నైవేద్య పథకం కింద ఇచ్చే మొత్తం రూ. 10 వేలకు పెంపు ఆలయాల...

మరింత సమాచారం
పిన్నెల్లి ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

అమరావతి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిసన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగియటంతో...

మరింత సమాచారం
లోకేష్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ కు ప్రయత్నం

అమరావతి: ఏపీలో రుషికొండ ప్యాలెస్‌ సంచలనం సృష్టిస్తోంది. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని జగన్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం...

మరింత సమాచారం
Page 485 of 742 1 484 485 486 742

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist