Telugu Desam

ఆంధ్రప్రదేశ్

పంచాయతీల సర్వహక్కులు పునరుద్ధరిస్తాం

సర్పంచ్‌ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు పెండింగ్‌ బిల్లులన్నీ అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో వడ్డీతో చెల్లింపు పంచాయతీరాజ్‌ ప్రజాప్రతినిధులకు విధులు, నిధులు, గౌరవం తిరిగి...

మరింత సమాచారం
పంచాయతీరాజ్‌ వ్యవస్థను విధ్వంసం చేసిన జగన్‌రెడ్డి 

ఉత్సవ విగ్రహాలుగా సర్పంచ్‌లు వేల కోట్ల రూపాయలను దారి మళ్లింపు అప్పులు చేయాల్సిన దుస్థితిలో సర్పంచ్‌లు సమాంతరంగా సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ ఆందోళనలో పంచాయతీరాజ్‌ ప్రజా ప్రతినిధులు...

మరింత సమాచారం
అందరి మనసులను తాకింది

మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, భరోసా అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు...

మరింత సమాచారం
జైళ్లల్లో మగ్గుతున్న దళిత ఖైదీలు: వర్ల

వారికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ వేయాలి ఐదున్నరేళ్లుగా కోడికత్తి శీను ఎందుకు జైల్లో మగ్గుతున్నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణకు ఆదేశించాలి జగన్‌...

మరింత సమాచారం
మహిళలపై పెచ్చుమీరుతున్న అత్యాచారాలు: అనిత

విశాఖ: జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ నగరంలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన...

మరింత సమాచారం
అణిచివేత చర్యలు మాని, హామీలు అమలు చేయండి: అచ్చెన్నాయుడు

విజయవాడ: అంగన్‌వాడీల ఆందోళనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మద్దతు తెలిపారు. విజయవాడ ధర్నాచౌక్‌ లో 22 రోజులుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల దీక్షా...

మరింత సమాచారం
6 నుంచి కార్మిక చైతన్య యాత్ర

టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో టెక్కలి నుండి కుప్పం వరకు గోడ పత్రిక ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు అమరావతి: టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు సారథ్యంలో ఈ నెల 6వ...

మరింత సమాచారం
మంగళగిరిని నెం.1గా చేద్దాం…కలసిరండి: లోకేష్‌

అన్నివర్గాల సహకారంతోనే అది సాధ్యం టీడీపీ అన్ని సామాజికవర్గాలకు చెందినది తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న భేటీలు మంగళగిరి: మంగళగిరిని రాష్ట్రస్థాయిలో నెం.1గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని, అందరూ...

మరింత సమాచారం
’రా… కదలిరా’

5 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్ల పరిధిలో భారీ బహిరంగ సభలు ప్రతి సభకు లక్షలాదిగా జనం తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం టీడీపీ-జనసేన...

మరింత సమాచారం
అగ్రిగోల్డ్‌ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి

అమరావతి: ప్రశాంతమైన విశాఖ నగరాన్ని చెరపట్టిన పాలకులు దానిని సకల నేరాలకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. పాపాల పాలకులు...

మరింత సమాచారం
Page 575 of 783 1 574 575 576 783

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist