విద్యుత్ శాఖలో రూ.14వేలకోట్ల కుంభకోణానికి జగన్ తెరలేపారని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. జగన్కు బాగానచ్చిన పదం దోచుకో, పంచుకో, తినుకో అని,...
మరింత సమాచారంయువతను ఉద్యోగాల పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసానికి పాల్పడిరదంటూ చిత్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి యువ మోర్చా అధ్యక్షుడు వరుణ్ శనివారం నిరసన కార్యక్రమం...
మరింత సమాచారంమహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి పురస్కరించుకొని దళితులు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం కోసం 11వ తేదీ ఉదయం 8గం. ల నుండి పాలకొల్లు మండలం నుంచి...
మరింత సమాచారంవైసిపి ప్రభుత్వంలో దళిత అధికారులకు రక్షణ కరువైందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కడపలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒక జిల్లా...
మరింత సమాచారంప్రతి ఇంటిపై ఎగేరేది పసుపు జెండా. ఇంటిముందు ఉండేది జగనన్న దిష్టిబొమ్మ అని మాజీ మంత్రి తెలుగుదేశంపార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు ఈ రాష్ట్రానికి దరిద్రం...
మరింత సమాచారంఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నామంటూ గొప్పలు చెబుతున్న జగన్ సర్కార్కు కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. విశాఖను ఏపీ రాజధాని చేస్తున్నామని.....
మరింత సమాచారంఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాటు సారా కంపు కొడుతోంది. కాపు సారా బడుగు జీవుల బతుకులను కాటేస్తోంది. తాగుడుకు బానిసలైన అనేక మంది.. జగన్ బ్రాండ్లు కొనలేక నాటు...
మరింత సమాచారంనువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు, జగన్ కి చెబుదాం అని మూడు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు అంట.అందులో మొదటిది నువ్వే మా నమ్మకం కార్యక్రమం....
మరింత సమాచారంఇప్పటి వరకు నడిచిన దూరం 815.7 కి.మీ. ఈరోజు నడిచిన దూరం 10.3 కి.మీ. 64వరోజు (8-4-2023) యువగళం వివరాలు: శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సాయంత్రం 4.00...
మరింత సమాచారంఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల దెబ్బకు జగన్ రెడ్డికి పట్టిన దెయ్యం వదిలింది. గ్రాడ్యుయేట్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ తో అహం దిగిపోయింది. భ్రమలు తొలగిపోయాయి....
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.