Telugu Desam

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయి

కొత్త ఏడాదిలో ప్రజలకు సాధికారత రావాలి..రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల క్షేమమే లక్ష్యంగా త్వరలో కూటమి మేనిఫెస్టో నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ...

మరింత సమాచారం
అన్నయ్యలా అండగా ఉంటా..ఎంత వరకైనా చదివిస్తా

చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు మా కుటుంబంపై బురద జల్లేందుకు వ్యక్తిగత సమాచారం సేకరించిన సీఐడీ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పత్రాలు దగ్ధం సిట్‌...

మరింత సమాచారం
ఈ పాపం వైసీపీదే

దాడులు, విధ్వంసాలతో ప్రజాతీర్పును మార్చలేరని స్పష్టీకరణ టీడీపీ కేడర్‌ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరిక అమరావతి (చైతన్యరథం): ఓడిపోతున్నామన్న ఉక్రోషంతోనే వైసీపీ రౌడీమూకలు ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నాయని...

మరింత సమాచారం
బూతులు.. దాడులు.. జగన్‌!

టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు క్రోసూరులో పార్టీ కార్యాలయం దగ్ధంపై ఆగ్రహం ఓటమి ఖాయమని తేలటంతో వైసీపీ మూకలకు దిక్కుతోచటం లేదని విమర్శ అమరావతి (చైతన్యరథం): తిరిగి...

మరింత సమాచారం
దివ్యాంగుల పింఛన్‌ రూ. 6 వేలు

అమరావతి (చైతన్యరథం): అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పింఛన్‌ను రూ. 6 వేల రూపాయలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో...

మరింత సమాచారం
చేసిన తప్పులను సెట్‌ చేసుకుంటున్న ‘సిట్‌’!

కీలక పత్రాలు దగ్ధం చేస్తూ దొరికిపోయిన సిబ్బంది వైరల్‌గా మారిన డాక్యుమెంట్ల దహనం వీడియోలు జగన్‌ రెడ్డి ఓటమి ఖాయమవ్వడంతో కళంకిత అధికారుల్లో వణుకు తెలంగాణలో మాదిరి...

మరింత సమాచారం
జగన్‌రెడ్డిది పిరికిపంద చర్య

ఎన్నికల లబ్ధికి శవ రాజకీయాలు చేసింది జగన్‌ రెడ్డే రాబోయే చంద్రబాబు ప్రభుత్వం రూ.4000 పింఛన్‌ ఇంటి వద్దే ఇస్తుంది ఏప్రిల్‌ 1 నుండే వర్తింపు  స్పష్టం...

మరింత సమాచారం
బ్రెజిల్‌-వైసీపీ-వైజాగ్‌ డ్రగ్స్‌ రూట్‌

నమ్యశక్యంగా లేని సీఐడీ అధికారుల వివరణ జగన్‌కు ఓటమి తప్పదని తెలిసి అక్రమార్కులైన అధికారుల్లో మెదలైన భయం ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక పత్రాలు మాయం చేసే అవకాశం...

మరింత సమాచారం
ప్రజా మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలకు భాగస్వామ్యం

సలహాలు, సూచనలు ఆహ్వానించిన ఎన్డీఏ నేతలు వాట్సాప్‌ నెంబర్‌ 8341130393 విడుదల రాక్షసపాలన అంతమే ధ్యేయమన్న నేతలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా మేనిఫెస్టో: వర్ల రామయ్య అమరావతి...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి తెస్తున్న అప్పే రోజుకి రూ.257 కోట్లు

అమరావతి,చైతన్యరథం: ఎన్నికల కాలం దగ్గర్లోనే ఉంది కాబట్టి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎవరికి ఓటు వేస్తే యువత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు...

మరింత సమాచారం
Page 329 of 490 1 328 329 330 490

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist