Telugu Desam

తాజా సంఘటనలు

చెత్తతో సంపద సృష్టిద్దాం…

నరసాపురం ఫెర్రీ బకాయిల వివరాలు అందించండి విజయవాడ: నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్‌. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని...

మరింత సమాచారం
టీడీపీ సాధికార శిక్షణతో ముగ్గురికి గల్ఫ్‌లో ఉద్యోగాలు

మంగళగిరి(చైతన్యరథం): తెలుగుదేశం ఎంపవర్‌మెంట్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన ముగ్గురు విద్యార్థులు గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఈపూరి హరీష్‌బాబు (గుంటూరు), షేక్‌ వలి...

మరింత సమాచారం
ప్రజలకు భరోసా ‘దర్బార్‌’!

సెంటుపట్టా కింద సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించలేదు కుమారుడ్ని పొట్టనపెట్టుకున్న వారిని శిక్షించాలి నారా లోకేష్‌ ఎదుట బాధితుల ఆవేదన ఉద్యోగ భద్రత, తాగునీరు, పింఛన్లపై పలువురి...

మరింత సమాచారం
కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆపన్నహస్తం లోకేష్‌!

మీ కమిట్‌మెంట్‌కు హ్యాట్సాఫ్‌ అంటూ నెటిజన్ల ప్రశంసలు మంత్రి లోకేష్‌ చొరవతో గల్ఫ్‌ బాధితుడు శివ కథ సుఖాంతం అమరావతి (చైతన్యరథం): కష్టాల్లో ఉన్న వారెవరైనా సాయం...

మరింత సమాచారం
విమానంలో ప్రమాణికుడికి అస్వస్థత

తిరుపతి: హైదరాబాద్‌ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికాగా, అదే విమానంలో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చొరవతో ఆ...

మరింత సమాచారం
రాజంపేటలో నిమ్మచెట్ల నరికివేతపై సీఎం చంద్రబాబు సీరియస్‌

అమరావతి: అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండిరచారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని...

మరింత సమాచారం
పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం తెద్దాం

విధి, విధానాలు రూపొందించాలి అధికారులకు మంత్రి లోకేష్‌ ఆదేశం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై మంత్రి ఆందోళన ఉన్నతవిద్య శాఖపై అధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్ష...

మరింత సమాచారం
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు

ఉచిత ఇసుక విధానానికి కూడా.. రూ.2 వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు పౌర సరఫరాల సంస్థకు అనుమతి ఎన్‌సీడీసీ నుంచి మార్క్‌ఫెడ్‌ రూ.3,200 కోట్ల రుణానికి ఆమోదం...

మరింత సమాచారం
‘ఇసుక’లో జోక్యం వద్దు

ఏ విషయంపైనా తొందరపడి మాట్లాడొద్దు కొత్త మంత్రులు శాఖలపై పట్టు సాధించాలి అమరావతి: ఉచిత ఇసుక రీచుల విధానంలో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు...

మరింత సమాచారం
ఆగస్ట్‌ 15 నుంచి అన్న క్యాంటీన్లు

అమరావతి: రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన...

మరింత సమాచారం
Page 469 of 746 1 468 469 470 746

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist