Telugu Desam

రాయలసీమ

అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు గుండుమలలో స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి మడకశిర(చైతన్యరథం): సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని...

మరింత సమాచారం
మల్బరీసాగుతో ఆదర్శంగా నిలిచిన రైతుకు ముఖ్యమంత్రి అభినందనలు

మడకశిర(చైతన్యరథం): మల్బరీ పట్టు గుడ్ల సాగుతో ఆదర్శంగా నిలిచిన రైతుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. గురువారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం...

మరింత సమాచారం
పెద్దిరెడ్డి అనుచరులు భూమి లాగేసుకున్నారు.

తహసీల్దారు రికార్డులు తారుమారు చేశాడు వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయండి పుంగనూరు సుగాలిమెట్ట బాధితుడి మొర మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నేతలకు వినతి మంగళగిరి(చైతన్యరథం): తన...

మరింత సమాచారం
రాళ్ల సీమను రతనాల సీమగా చేస్తా

అనంతపురంను అగ్రభాగాన నిలబెడతా మళ్లీ బిందు సేద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తాం మడకశిరలో ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం ఆదాయాన్ని పెంచుతాం...పేదలకు...

మరింత సమాచారం

గుంటూరు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు పిన్నెల్లికి బెయిల్‌ నిరాకరించింది. గతంలో సెషన్స్‌ కోర్టు పిన్నెల్లి బెయిల్‌...

మరింత సమాచారం
వైసీపీ నేతల భూ దోపిడీపైనే వందలాది అర్జీలు

లక్షల ఎకరాల భూమి దోచుకున్నారు పేదవాడికి రెండు సెంట్లు ఇవ్వడానికి మాత్రం చేతులు రాలేదు నేడు చంద్రబాబు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తున్నారు...

మరింత సమాచారం
వినతులతో జనం బారులు

12 జిల్లాల నుండి 110 వినతులు గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై ఎక్కువ అర్జీలు వెంటనే అధికారులకు ఫోన్‌ చేసి పరిష్కరించాలని ఆదేశించాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌,...

మరింత సమాచారం

పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ చైర్మన్‌గా, ఏడుగురు సభ్యులతో ఏర్పాటు పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై అధ్యయనం 9 అంశాలను పరిశీలించనున్న కమిటీ నివేదికకు నెల రోజుల...

మరింత సమాచారం

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌రెడ్డిపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ధర్మారెడ్డి,...

మరింత సమాచారం
1.29 లక్షల కోట్ల విద్యుత్‌ బాదుడుపై దొంగ ‘సాక్షి’ అబద్ధాలు!

అమరావతి :  సెకీతో లాభమేగానీ నష్టం లేదని సాక్షి రాసింది పచ్చి అబద్ధం. రాజస్థాన్‌లో ఉత్పత్తి చేసిన సోలార్‌ విద్యుత్‌ 7వేల మెగావాట్లు కొనేందుకు జగన్‌ ప్రభుత్వం...

మరింత సమాచారం
Page 7 of 27 1 6 7 8 27

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist