మదనపల్లి: అసమర్థుడి పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు నాశనమయ్యాయని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ విమర్శలు చేశారు. నిమ్మనపల్లి మండలం అగ్రహారం గ్రామంలో ఏర్పాటు చేసిన...
మరింత సమాచారంరాజంపేట: 2019 ఎన్నికల ముందు అమలుకానీ వాగ్దానాలతో ప్రజలను సీఎం జగన్ రెడ్డి నిలువునా మోసం చేశాడని రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర...
మరింత సమాచారంకర్నూలు: జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను జగన్ రెడ్డి నిలువునా మోసం చేశాడని నిరసిస్తూ కర్నూలు పార్లమెంట్ తెలుగుయువత కమిటీ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం...
మరింత సమాచారంకడప: ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అంటూ చెప్పిన మాట ఏమైంది జగన్ రెడ్డి అని కడప పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు పుత్తా...
మరింత సమాచారంకడప: మూడేళ్లలో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి భ్రష్ట్ పట్టించాడని కడప జిల్లా టీడీపీ నేతలు విమర్శించారు. వైసీపీ పాలనలో కూల్చివేతలు తప్ప మరేం లేవన్నారు. కడప నగరం...
మరింత సమాచారంజమ్మలమడుగు: మూడేళ్ల పరిపాలనలో ప్రజల జీవితాలను జగన్ రెడ్డి బుగ్గి పాలు చేశారని జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ దేవగుడి భూపేష్ రెడ్డి విమర్శించారు. కొండాపురంలో టీడీపీ సభ్యత్వ...
మరింత సమాచారంకర్నూలు: ‘గడప గడప మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని 17వ వార్డులో పర్యటించిన వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓ వృద్ధురాలు...
మరింత సమాచారంతిరుపతి: పదేళ్ల తర్వాత జరుగుతున్న తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ధీమా వ్యక్తం చేశారు....
మరింత సమాచారంకర్నూలు: సీఎం జగన్ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్రంలో ఏ...
మరింత సమాచారంఅమరావతి: పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఓ వైపు అప్పులు తెచ్చి లూటీ చేస్తూ మరో వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.