Telugu Desam

తాజా సంఘటనలు

కృష్ణాకు పెరుగుతున్న వరద..తీరంలో రైతుల్ని అప్రమత్తం చేయండి

పొలాలకు వెళ్లకుండా చూడాలి తీర, లంక గ్రామాల ప్రజలను తరలించాలి కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పంటలకు అధికనష్టం రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ముంపు ప్రాంతాల్లో...

మరింత సమాచారం
ముందుండి నడిపించిన సీఎం చంద్రబాబు

నిబంధనలు, పరిమితులు చూడొద్దని సీఎం ఆదేశించారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి లోకేష్‌ గత ప్రభుత్వం కాలువలు, డ్రైన్లను గాలికి వదిలేసినందునే వరద ముంపు అమరావతి(చైతన్యరథం): వరద ప్రభావిత...

మరింత సమాచారం
జనానికి కష్టం వస్తే క్షణం ఆగడు!

నిర్విరామ శ్రామికుడు చంద్రబాబు తెల్లవార్లూ వరద నీటిలోనే ముంపు బాధితులకు భరోసా అర్ధరాత్రి వేళా పడవలో వరద నీటిలోనే బాధితులకు స్వయంగా ఆహారం పంపిణీ రోజు మొత్తంలో...

మరింత సమాచారం
అన్ని వర్గాలకు అందుబాటులో వైద్యసేవలు

పీపీపీ విధానంలో 175 ఆసుపత్రులు, మెగా హెల్త్‌సిటీ నియోజకవర్గానికో ఆసుపత్రి ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన ప్రభుత్వాసుపత్రుల్లో రోగనిర్ధారణ, చికిత్స సౌకర్యాల మెరుగుకు కృషి వైద్యారోగ్య రంగంలో ప్రైవేట్‌...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి మాటలన్నీ అసత్యాలే

ఆ పార్టీ నేతలు అంతటి దుర్మార్గాలు చేయగలిగిన ఘనులే 11 లక్షల క్యూసెక్కులు పోటెత్తినా అమరావతి చెక్కు చెదరలేదు కొన్ని పేటీఎం బృందాలు, పెయిడ్‌ చానళ్లు దుష్ప్రచారం...

మరింత సమాచారం
వరదకు ఎదురీది..

ముంపు ప్రాంతాల్లో మంత్రి సవితమ్మ పర్యటన బోటులో వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చేలా చర్యలు నడుం లోతు నీటిలో బాధితులకు పరామర్శ అన్ని విధాలా ఆదుకుంటామంటూ భరోసా...

మరింత సమాచారం

విజయవాడ నగరంలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి వైద్యశిబిరాల్లో 24 గంటలు అందుబాటులో డాక్టర్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అమరావతి(చైతన్యరథం): తుఫాన్‌, భారీ వర్షాలు,...

మరింత సమాచారం
యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం

ఆర్‌అండ్‌బీ అధికారులకు మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి వరదలు తగ్గే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్టు వెల్లడి రోడ్లు, భవనాలకు నష్టం వాటిల్లితే సమాచారం ఇవ్వాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు...

మరింత సమాచారం
వరదల్లో హోంమంత్రి అనిత నివాసం

తరలించేందుకు వచ్చిన విపత్తు నిర్వహణ బృందం తనకంటే ముందు ముంపు ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశం ఆపై స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని పర్యవేక్షణ బాధితులను సురక్షిత ప్రాంతాలకు...

మరింత సమాచారం
భారత క్రికెటర్‌ కంటే వైకాపా నాయకుడే ముఖ్యమా?

అమరావతి (చైతన్య రథం): విజయవాడలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందడం దురదృష్టకర ఘటనగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు....

మరింత సమాచారం
Page 432 of 748 1 431 432 433 748

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist