Telugu Desam

తాజా సంఘటనలు

సునామీని తలపిస్తోన్న సభ్యత్వ సూచి గ్రేటర్‌ దేన్‌ 51,51,000

ఒక రాజకీయ పార్టీ శాశ్వత సభ్యత్వాలు ఇవ్వడం దేశ రాజకీయాల్లో ఇదే ప్రథమం. ఆ రికార్డు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’లో...

మరింత సమాచారం
మాధవ్‌ వికృత చేష్టలపై అఖిలపక్ష సమావేశం

ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలి మత్స్యకారులు, రైతులు, కాపరులకు సూచనలివ్వాలి పంట నష్టం నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు హోంమంత్రి అనిత...

మరింత సమాచారం
భూ సమస్యలపై వెల్లువెత్తిన ఫిర్యాదులు

ప్రజావినతుల కార్యక్రమానికి తరలివచ్చిన బాధితులు అర్జీలు స్వీకరించిన నెట్టెం రఘురాం, పి.వి.జి.కుమార్‌ సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజా...

మరింత సమాచారం
రాజ్యాంగంతోనే సామాజిక న్యాయం

స్వేచ్ఛావాయువులు అందించిన దార్శనికుడు అంబేద్కర్‌ ప్రజాస్వామ్య స్ఫూర్తి, మనుగడ రాజ్యాంగ ఫలమే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో వక్తల ఉద్ఘాటన టీడీపీ కేంద్ర కార్యాలయంలో పాల్గొన్న నాయకులు మంగళగిరి(చైతన్యరథం):...

మరింత సమాచారం
కల్లాల్లో ధాన్యం మిల్లులకు చేర్చేలా చర్యలు

వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం గోతాలు, రవాణా సమస్యకు వెసులుబాటు కల్పిస్తాం ఇప్పటివరకు 4,50,000 మెట్రిక్‌ టన్నుల సేకరణ చెల్లింపుల్లో రూ.1100 కోట్ల మైలురాయి...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని ఆదానీప్రదేశ్‌గా మార్చారు

బట్టబయలైన ఆదానీతో అవినీతి బంధం ప్రజలపై లక్ష కోట్ల భారం మోపేందుకు యత్నం విద్యుత్‌కే రూ.1750 ముడుపులు తీసుకుంటే.. ఐదేళ్లలో ఒప్పందాలకు ఎంత వెనకేసుకున్నారు? కూటమి ప్రభుత్వం...

మరింత సమాచారం
సీఎం చంద్రబాబును కలిసిన నూకసాని

అమరావతి(చైతన్యరథం): సచివాలయంలో మొదటి బ్లాక్‌లో మంగళవారం ముఖ్య మంత్రి చంద్రబాబును పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ నూకసాని బాలాజీ కలిశారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై...

మరింత సమాచారం
6,7,8 తేదీల్లో కృష్ణవేణి సంగీత నీరాజనం

తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కార్యక్రమం సీఎం చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి కందుల అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌, కేంద్ర పర్యాటక శాఖ...

మరింత సమాచారం

అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరామరాజు అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియా మకాలు చేయాలని సంకల్పించింది. త్వరలో నోటిఫికేషన్‌...

మరింత సమాచారం
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేలా పాఠ్యాంశాలు

అమరావతి (చైతన్యరథం): విద్యార్థి దశ నుండే నైతిక విలువలు పెంచేలా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నామని, ఇందుకు తగిన మార్గదర్శనం చేయాలని ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర విద్య,...

మరింత సమాచారం
Page 369 of 749 1 368 369 370 749

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist