Telugu Desam

తాజా సంఘటనలు

రాళ్ల సీమను రతనాల సీమగా చేస్తా

అనంతపురంను అగ్రభాగాన నిలబెడతా మళ్లీ బిందు సేద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తాం మడకశిరలో ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం ఆదాయాన్ని పెంచుతాం...పేదలకు...

మరింత సమాచారం
ఐదేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు

వంద రోజుల్లో 5 నూతన పాలసీలు 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు పరిశ్రమలకు మరిన్ని ప్రోత్సాహకాలు మరలిపోయిన ఇన్వెస్టర్లతో సంప్రదింపులు మల్లవల్లి వాడలో భూ ధరల...

మరింత సమాచారం
చరిత్రలో నిలిచేలా యువగళం బహిరంగ సభ: అచ్చెన్నాయుడు

అవినీతి సొమ్ము రికవరీకి ఆదేశాలు.. ఒక్క రోజులో రైతు రుణాల మంజూరుకు చర్యలు రూ.38.7 వేల కోట్ల సహకార రుణాలు ఆప్కాబ్‌ `డీసీసీబీల రుణ అంచనా ప్రణాళిక...

మరింత సమాచారం
డెంగ్యూ మరణాలు ప్రభుత్వం మరణాలే : డోలా

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యపై మంత్రి డోలా ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశం అమరావతి (చైతన్య రథం): శ్రీకాకుళం జిల్లా నందిగాం అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్‌...

మరింత సమాచారం
అబద్ధాల పత్రిక, టీవీపై చట్టపరంగా చర్యలు

ఆరోగ్యశ్రీ పై తప్పుడు రాతలు మానుకోవాలి జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి బిల్లులు కట్టకపోవడంతో నాడు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపేశాయి పేదలకు వైద్యం అందకుండా చేసిన...

మరింత సమాచారం
భూమి లాగేసుకుని, చంపి కాలువలో పడేస్తామని బెదిరింపులు

టీడీపీ జాతీయ కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు వినతులతో తరలివచ్చిన అర్జీదారులు స్వీకరించిన మంత్రి పార్థసారథి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు అమరావతి(చైతన్యరథం):...

మరింత సమాచారం

గుంటూరు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు పిన్నెల్లికి బెయిల్‌ నిరాకరించింది. గతంలో సెషన్స్‌ కోర్టు పిన్నెల్లి బెయిల్‌...

మరింత సమాచారం
ఐబీ విద్యావిధానంతో రాష్ట్ర విద్యారంగం దివాళా

ఏపీ ఫుడ్‌ కమిషన్‌ను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌గా మార్చేసిన చైర్మన్‌, సభ్యులు ప్రజాధనంతో జీతం.. వైసీపీకి చైర్మన్‌ ప్రచారం ఉత్తుత్తి తనిఖీలతో చైర్మన్‌ విజయ్‌ ప్రతాప్‌రెడ్డి హంగామా...

మరింత సమాచారం

అమరావతి: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పై బుధవారం ఆర్డినెన్స్‌ జారీ చేశారు. రూ.1.29 లక్షల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు గవర్నర్‌...

మరింత సమాచారం

రూ.75 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రానికి బీపీసీఎల్‌ రిఫైనరీ కృష్ణపట్నంలో విన్‌ఫాస్ట్‌ సంస్థ బ్యాటరీల పరిశ్రమ కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లస్టర్లు ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహకాలు చెల్లిస్తాం అమరావతి(చైతన్యరథం):...

మరింత సమాచారం
Page 297 of 584 1 296 297 298 584

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist