Telugu Desam

చైతన్యరధం

లోకేష్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ కు ప్రయత్నం

అమరావతి(చైతన్యరథం): కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ తెలిపారు....

మరింత సమాచారం
అన్ని వర్గాలకు అందుబాటులో వైద్యసేవలు

గత ఐదేళ్లలో రాష్ట్రానికి దక్కిన కేంద్ర సాయం కేవలం రూ.38 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.91 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం హామీ నూతన వైద్య కళాశాలల...

మరింత సమాచారం
ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు

అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం అమరావతి(చైతన్యరథం): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అతిసారం కారణంగా ముగ్గురు మృతిచెందారన్న సమాచారంపై...

మరింత సమాచారం
రోడ్ల పనులకు రూ.476 కోట్లు

మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల గుంతలు పూడ్చే పనులకు రూ.290 కోట్లు భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభం ఆర్వోబీల...

మరింత సమాచారం
వేగంగా.. న్యాయంగా!!

క్లెయిమ్‌ల పరిష్కారంపై సీఎం చంద్రబాబు పిలుపు మానవతా కోణంలోనూ బాధితులకు సహకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినంతా చేస్తున్నాయి ఇన్స్యూరెన్స్‌, బ్యాంకులూ అదేవిధమైన సేవలివ్వండి సంస్థలపై విశ్వసనీయత...

మరింత సమాచారం
పక్కాగా.. నష్టాల గణన

ప్రతి బాధితునికీ ప్రభుత్వ సాయం.. పరిహారంపై శాస్త్రీయంగా జాబితా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష 17న సాయం అందజేతకు ఏర్పాట్లు అమరావతి (చైతన్య...

మరింత సమాచారం
నేను యజ్ఞం చేస్తుంటే..రాక్షస వైసీపీ అడ్డుపడుతోంది!

గడచిన ఐదేళ్లల్లో.. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎంఎస్‌ఎంఈలు కుదేలయ్యాయి. సూక్ష్మంగా చెప్పాలంటే.. వైసీపీ సర్కారు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గొంతునొక్కింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఎంఎస్‌ఎంఈ...

మరింత సమాచారం
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రతిపక్షంలోనైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా? అంటే అదీ లేదు. మెడికల్‌ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మీద అబద్ధాల సాక్షిలో...

మరింత సమాచారం
దళితుల్లో కుల చిచ్చుకు జగన్‌రెడ్డి భారీ కుట్ర!

అధికార మదంతో ఐదేళ్ల పాటు విర్రవీగిన జగన్‌రెడ్డి, వైసీపీ నేతలను 2024 సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టిన దళితుల మధ్య కులచిచ్చు రేపేందుకు భారీ కుట్రకు తెరతీశా...

మరింత సమాచారం
ఏచూరికి సీఎం చంద్రబాబు నివాళి

ఢిల్లీ(చైతన్యరథం): సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం ఢల్లీి...

మరింత సమాచారం
Page 534 of 800 1 533 534 535 800

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist