Telugu Desam

చైతన్యరధం

ప్రజల సొమ్ముతో జగన్‌ విలాసాలు: చినరాజప్ప

రూ.433 కోట్ల ప్రజాధనంతో రుషికొండపై జగన్‌ కోసం విలాసవంతమైన భారీభవనం పేదల అవసరాలకు నిధులుండవు.. జగన్‌ ప్యాలెస్‌కు మాత్రం వందల కోట్ల ఖర్చు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు,...

మరింత సమాచారం
న్యాయస్థానాల్లో తప్పుడు కేసులు నిలబడవు: ఆనందబాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ రావడం సంతోషకరమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు...

మరింత సమాచారం
కోర్టు తీర్పుతోనైనా జగన్‌ రెడ్డి కళ్లు తెరవాలి: కంభంపాటి

అమరావతి: స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడికి  రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు జగన్‌ రెడ్డికి చెంపపెట్టు అని మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నాయకులు కంభంపాటి...

మరింత సమాచారం
అక్రమ కేసులు చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.. కోర్టు తీర్పుతోనైనా జగన్‌ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి: టీడీపీ నేతలు

అమరావతి: అక్రమ కేసులతో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆత్మస్దైర్యాన్ని జగన్‌ రెడ్డి దెబ్బతీయలేరని టీడీపీ నేతలు ఉద్ఘాటించారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబు...

మరింత సమాచారం
అబద్ధాన్ని పాతేసి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు చంద్రబాబును జైల్లో ఉంచి ఎన్నికలకు వెళ్లాలనేది జగన్‌ పన్నాగం అమరావతి: ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది చంద్రబాబు విషయంలో నిజమైందని...

మరింత సమాచారం
స్కిల్‌ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట!

బెయిల్‌ ఇచ్చేందుకు 24 కారణాలు చూపిన న్యాయమూర్తి అకారణంగా వ్యక్తి స్వేచ్ఛను హరించటం శిక్షించటమే అవుతుందని వ్యాఖ్య సీఐడీ ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోయిందన్న న్యాయస్థానం చంద్రబాబు ఇక...

మరింత సమాచారం
బోట్లు కోల్పోయిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్‌

అమరావతి: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. బోట్లు...

మరింత సమాచారం
జరిగిన నష్టం మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలి: కొల్లు

విశాఖపట్నం: అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్యకారులకు 100 శాతం నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. మత్స్యకారులకు...

మరింత సమాచారం
ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదం బాధ కలిగించింది: లోకేష్‌

అమరావతి: విశాఖ ఫిషింగ్‌ హార్బర్లో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40 బోట్లు, కోట్లాది రూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించిందని టీడీపీ జాతీయ...

మరింత సమాచారం
సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం ఆరంభం

అమరావతి: సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం మొదలవబోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు...

మరింత సమాచారం
Page 342 of 397 1 341 342 343 397

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist