Telugu Desam

ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సమాజానికి ఏమి మేసేజ్ ఇస్తున్నట్లు ?

అచ్చోసిన అంబోతుల్లా అఘాయిత్యాలు!  జగన్‌రెడ్డి అండతో రెచ్చిపోతున్న కామాంధులు మహిళలపై నేరాల్లో దేశంలోనే నెం.2 రాష్ట్రంలో మహిళలకు కరవైన రక్షణ (చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి - అమరావతి)...

మరింత సమాచారం
మాటతప్పిన జగన్‌రెడ్డి

.కమీషన్లకు కక్కుర్తిపడి 106 కల్తీ బ్రాండ్ల విక్రయం .తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.25వేల కోట్లు ముడుపులు .తాగుబోతులని తాకట్టు పెట్టి రూ.33 వేల కోట్ల అప్పు .840 బార్లకు...

మరింత సమాచారం
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మృతి

.పార్టీకి తీరని లోటన్న చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు .తూర్పుగోదావరిలో పెద్దదిక్కును కోల్పోయాం .పార్టీ సీనియర్‌ నేతలు యనమల, నెహ్రూ, రాజప్ప సంతాపం అనపర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌...

మరింత సమాచారం
బాధలు చెప్పినా మహిళలను గెంటేస్తారా?

అమరావతి: గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు మానవతా హృదయంతో సాయం చేయాల్సింది పోయి, వాళ్ళ కష్టాలను నాతో చెప్పుకున్నందుకు బెదిరిస్తారా అని తెలుగుదేశం పార్టీ అధినేత...

మరింత సమాచారం
దోచుకున్న వేలకోట్లు చాల్లేదా? : నారా లోకేష్

.నేలపాలైన చేస్తాంకానీ పాపాత్ముడికి పాలు పోయమంటున్న రైతులు .నీ డెయిరీకి పాలుపోయకపోతే గూండాయిస్తాం చేస్తావా? .టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజం అమరావతి: పాపాలు...

మరింత సమాచారం
జగన్ రెడ్డి జాతిరత్నాలు

ఒక ఫ్యాక్షనిస్టు, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షకోట్లు దోచుకున్న దోపిడీదారు, అధికారం కోసం సొంత బాబాయినే హతమార్చిన పచ్చినెత్తురుతాగే కిరాతకుడికి అధికారపగ్గాలు అప్పగించిన పాపానికి మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌...

మరింత సమాచారం
సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి

అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని, దాతలు ముందుకు వచ్చి వదర బాధితులకు సహాయం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు...

మరింత సమాచారం
నోట్ల ప్రింటింగ్‌.. కేంద్రం అధీనంలో ఉంటోంది

.ఆయన సీఎం మాత్రమే అయినందున బతికిపోయాం .నోట్లను ఏ ప్రాతిపదికన ప్రింట్‌ చేస్తారో కూడా తెలియని సీఎం .అదేమంటే టెన్త్‌ ఫస్ట్‌, ఇంటర్‌ ఫస్ట్‌, డిగ్రీ ఫస్ట్‌...

మరింత సమాచారం
గడపగడపను మోసం చేసిన క‌డ‌ప జ‌గ‌న్ – కొల్లు రవీంద్ర

మ‌చిలీప‌ట్నం: రాష్ట్రంలో ప్రతి గడపను జగన్ రెడ్డి మోసం చేశాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మ‌చిలీప‌ట్నంలో నేటినుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 25వ డివిజ‌న్‌లో...

మరింత సమాచారం
బటన్‌ నొక్కిన ప్రతిసారి సాక్షి పేపర్లో పెద్ద ప్రకటన

.పేపర్లో ప్రకటనల కోసం చేయూత పథకాన్ని నాలుగైదుగా విడగొట్టారు .కాపులను అనేక విధాలా మోసం చేశారు .45 ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్‌ రూ.3 వేల హామీ...

మరింత సమాచారం
Page 758 of 768 1 757 758 759 768

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist