Telugu Desam

ఆంధ్రప్రదేశ్

దేశ రాజకీయ నాయకుల్లో పచ్చి అబద్దాల కోరుగా జగన్ రెడ్డి గిన్నిస్ రికార్డులకెక్కుతారు: పంచుమర్తి అనురాధ

  పల్నాడులో పిన్నెల్లి అరాచకాలు భయటపడకూడదనే లోకేశ్ పర్యటన అడ్డుకునేందుకు కుట్ర చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే బీసీలకు నిజమైన సామాజిక న్యాయం అమరావతి : దేశంలోని రాజకీయ...

మరింత సమాచారం
క్యాసినో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ కి లేఖ రాసిన వర్ల రామయ్య

 అమరావతి:  గుడివాడ తరహాలో ఎన్టీఆర్ జిల్లాలోని కంకిపాడులో సైతం అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసిన...

మరింత సమాచారం
మహానాడు విజయంతో జగన్ రెడ్డిలో వణుకు! :మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరరావు

బాధ్యతగల పదవిలో ఉండి అంబటి ఫేక్ ట్వీట్ ఫేక్ ట్వీట్ పై అంబటిని విచారించే దమ్ముందా? అమరావతి: మహానాడు విజయవంతం కావటంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భయంతో...

మరింత సమాచారం
జగన్ రెడ్డి నిర్వాకం వల్లే కనిష్టస్థాయికి పది ఫలితాలు – మాజీమంత్రి కెఎస్ జవహర్

అమరావతి: పాఠశాలల్లో విద్యార్ధుల అడ్మిషన్ నుంచి ఫలితాల వెలువడించేంత వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని మాజీమంత్రి కెఎస్ జవహర్ దుయ్యబట్టారు. సోమవారం ఆయన ఒక...

మరింత సమాచారం
ఫెయిలైంది విద్యార్థులు కాదు… ప్రభుత్వం!

20ఏళ్లలో ఎన్నడూలేని దారుణ ఫలితాలు అమ్మఒడి, సంక్షేమ పథకాలకు కోతపెట్టే కుట్ర‌ దిగ‌జారిన ఫ‌లితాలు స‌ర్కారు కుతంత్రమే నాడు-నేడుతో దోపిడీ తప్ప సాధించింది ఏమిటి? అమరావతి: తాజాగా...

మరింత సమాచారం
బిసిలను ఊచకోత కోయడమే సామాజిక న్యాయమా?

అమరావతి: వైసీపీ మూక‌ల చేతిలో హత్యకు గురైన టిడిపి బీసీ నాయకుడు జల్లయ్య‌ కుటుంబ సభ్యులను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ లో...

మరింత సమాచారం
పోలీసుల మద్దతుతోనే పల్నాడులో వైసిపి వరుస హత్యలు

అంత్యక్రియలకు వెళ్లనీయకపోవడం అమానవీయం హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం హంతకులను బహిరంగంగా ఉరితీయండి అమరావతి: కుటుంబ సభ్యుల అనుమతిలేకుండా పోలీసులే జల్లయ్య మృతదేహాన్ని బలవంతంగా రావులాపురం...

మరింత సమాచారం
వైసిపి నేతల ధనదాహంతో కూలిన కొండ!

విశాఖపట్నం: విశాఖ నగరం, శివార్లలో వైసిపి నేతల ధనదాహం తారాస్థాయికి చేరింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు సాగించడంతో విశాఖ జిల్లా పెందుర్తి మండలం...

మరింత సమాచారం
ముఖ్యమంత్రి గారూ…. డిల్లీ ఎందుకు వెళ్లారు? : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనపై లోకేశ్ ట్విట్టర్ లో మూడు ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ రెడ్డి మరోసారి దిల్లీ ఎందుకో వెళ్లారో సమాధానం చెప్పాలని...

మరింత సమాచారం
జగన్ రెడ్డి నిర్వాకంతో విద్యావ్యవస్థ అధోగతి పాలు! : టీడీపీ నేతలు

కొఠారి కమిషన్ సిఫారసులను తుంగలో తొక్కారు ఆస్తులు కొట్టేసే ఉద్దేశంతోనే జి.ఓ నెం.42 విడుదల సీనియర్ నేతలు కెఎస్ జవహర్, సుజాత, ఎఎస్ రామకృష్ణ అమరావతి: విద్యలేనివాడు...

మరింత సమాచారం
Page 389 of 390 1 388 389 390

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist