Telugu Desam

ఆంధ్రప్రదేశ్

98శాతం హామీలను అమలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా

అమరావతి(చైతన్యరథం): పోస్టల్‌ బ్యాలెట్‌ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ...

మరింత సమాచారం
ఏబీవీకి హైకోర్టులో ఊరట

అమరావతి (చైతన్యరథం): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హై కోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌(క్యాట్‌) ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేం దుకు ఉన్నత న్యాయస్థానం...

మరింత సమాచారం
వీళ్లే.. సీఎస్‌ బినామీలు!

అసైన్డ్‌ భూములను వెంచర్లేసి అమ్మేస్తున్నారు అసైన్డ్‌ భూములిచ్చింది వ్యవసాయం కోసం.. 596 జీవోకింద ఫ్రీహోల్డ్‌ అయ్యాకే సాగుచేయాలి కానీ, ఉత్తరాంధ్రలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోంది సీఎస్‌పై...

మరింత సమాచారం
వైసీపీకి ఈసీ షాక్‌!

పోస్టల్‌ బ్యాలెట్లపై నిర్ణయం పునరుద్ఘాటన ఉద్యోగులిచ్చిన డిక్లరేషన్‌పై గజిటెడ్‌ అధికారి సంతకం చాలు సీలు లేకున్నా ఓటు చెల్లుబాటే అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల...

మరింత సమాచారం
పార్టీ అండగా ఉంటుంది

అమరావతి (చైతన్య రథం): ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున, తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు సృష్టిం చిన అరాచకం అంతా...

మరింత సమాచారం
జగన్‌ అండతోనే పిన్నెల్లి పైశాచికత్వం!

పేట్రేగిన వైసీపీ మూకలకు త్వరలోనే బుద్ధి చెప్తాం మాచర్ల ప్రజల చేతిలోనే ఎమ్మెల్యేకి బడితపూజ దుర్మార్గుడిని మాచర్ల నుంచి బహిష్కరించాలి పుస్తకావిష్కరణలో టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు...

మరింత సమాచారం
ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు

పోస్టల్‌ బ్యాలెట్లను చెల్లకుండా చేసే పన్నాగం భగ్నం ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుపై రగడకు ప్లాన్‌ లెక్కింపు నియమాల అమలులో రాజీ పడొద్దన్న చంద్రబాబు ఓటమికి సిద్ధమవుతూ...

మరింత సమాచారం
గెలుపు మనదే!

గెలుపు మనదేనని టీడీపీ అగ్రనేత తొలిసారి ప్రకటించారు. ఫారిన్‌ టూర్‌ ముగించుకుని బుధవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్న తెదేపా అధినేత.. సార్వత్రిక ఎన్నికల జయాపజయాలపై స్పందించడం ఇదే...

మరింత సమాచారం
జగన్‌ రెడ్డీ.. నిర్వాకంతో సామాన్యుడి బతుకు నరకం

అమరావతి(చైతన్యరథం): నాలుగు దశాబ్దాలకు పైగా ఆటు పోట్లను అధిగమించి తెదేపా ముందుకు సాగటానికి అంకితభావం, నిబద్ధత, ధైర్యంతో నిండిన పార్టీ శ్రేణులే ప్రధాన కారణం. పార్టీ శ్రేణులు...

మరింత సమాచారం
ఎన్నికల వేళ ఢిల్లీకి ఎందుకు జగన్‌రెడ్డి?

అమరావతి: విశాఖ పరిసరాల్లో రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్‌, ఆయన బంధువుల కనుసన్నల్లోనే జరిగిందని టీడీపీ సీనియర్‌ నేత బొండా ఉమాహేశ్వరరావు ఆరోపించారు....

మరింత సమాచారం
Page 365 of 654 1 364 365 366 654

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist