అమరావతి (చైతన్యరథం): టీడీపీ పార్లమెంటరీ కమిటీల ఎన్నికలకు ఒక్కో పార్లమెంట్ స్థానానికి ముగ్గురు చొప్పున పరిశీలకులను నియమించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్లమెంట్ కమిటీల ప్రతిపాదనల కోసం ముగ్గురిని పరిశీలకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పార్లమెంట్ల వారీగా పరిశీలకుల వివరాలు:
1.అరకు (ఎస్టీ) – బెందాళం అశోక్, బడేటి రాధాకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్
2.శ్రీకాకుళం ` వంగలపూడి అనిత, నజీర్ అహ్మద్, కర్రొతు బంగార్రాజు
3.విజయనగరం – మహ్మద్ అహ్మద్ షరీఫ్, పీజీవీఆర్ నాయుడు (గణ బాబు), వాసంసెట్టి సుభాష్
4.విశాఖపట్నం ` నిమ్మల రామానాయుడు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కుడిపూడి సత్తిబాబు
5. అనకాపల్లి ` ఏలూరి సాంబశివరావు, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, డేగల ప్రభాకర్
6.కాకినాడ ` కింజరాపు అచ్చెన్నాయుడు, అరిమిల్లి రాధాకృష్ణ, ప్రణవ్ గోపాల్
7.అమలాపురం `కొల్లు రవీంద్ర, జి.వి. అంజనేయులు, గొట్టిముక్కల రాఘురామరాజు
8.రాజమండ్రి ` పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కొలుసు పార్ధసారధి
9.నర్సాపురం %` పొంగూరు నారాయణ, నూకసాని బాలాజీ, అనిమిని రవి నాయుడు
10.ఏలూరు ` గొట్టిపాటి రవి, బుద్దా నాగ జగదీష్, ఎం.ఎస్. రాజు
11.మచిలీపట్నం ` కాల్వ శ్రీనివాసులు, దామచర్ల సత్యనారాయణ, పీల గోవింద సత్యనారాయణ
12.విజయవాడ ` పయ్యావుల కేశవ్, బి.టి. నాయుడు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి
13.గుంటూరు ` ఎన్ఎమ్డీ ఫరూక్, మద్దిపాటి వెంకట్రాజు, కిమిడి నాగార్జున
14.నరసరావుపేట `జ్యోతుల నెహ్రూ, కొనకళ్ళ నారాయణ, మండలపు రవి
15.బాపట్ల ` పంచుమర్తి అనురాధ, వీరంకి వెంకటగురుమూర్తి, మన్నే సుబ్బారెడ్డి
16.ఒంగోలు ` గుమ్మడి సంధ్యారాణి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కనపర్తి శ్రీనివాస్
17.నెల్లూరు ` ఆనగాని సత్య ప్రసాద్, పులివర్తి వెంకట మణి ప్రసాద్, డూండి రాకేష్
18.తిరుపతి `మంతెన రామరాజు, ఎస్. సవిత, బుచ్చి రామ్ ప్రసాద్
19.రాజంపేట ` ఆనంరామనారాయణరెడ్డి, గన్ని వీరాంజనేయులు, వై. నాగేశ్వరరావు యాదవ్
20.చిత్తూరు ` బి.సి. జనార్ధనరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిల్లి మణిక్యాలరావు
21.నంద్యాల ` సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవెలమూడి నాని, పూల నాగరాజు
22.కర్నూలు ` నక్కా ఆనందబాబు, బి.కె. పార్ధసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
23.కడప ` బీద రవిచంద్ర, బి.వి. జయనాగేశ్వరరెడ్డి, నాదెండ్ల బ్రహ్మం చౌదరి
24.అనంతపురం ` ఎన్. అమర్నాథ్ రెడ్డి, డా. డోలా బాల వీరాంజనేయస్వామి, మద్దిపట్ల సూర్యప్రకాశ్
25.హిందూపురం ` దేవినేని ఉమామహేశ్వరరావు, టి.జి. భారత్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి
అనకాపల్లి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. నరసరావుపేట. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం ఈ నెల 24 తేదీ జరగనుంది. అరకు. కాకినాడ. అమలాపురం, బాపట్ల, రాజంపేట, చిత్తూరు, కడప. హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం 25 తేదీన, 26 తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి.