Telugu Desam

ముఖ్య వార్తలు

పేదవాళ్లకు అన్నం పెట్టలేని సీఎం ఎందుకు?

.ఎన్టీఆర్‌ స్ఫూర్తితో అన్నక్యాంటీన్లు ప్రారంభం .జగన్‌రెడ్డీ ఓసారి తమిళనాడు వైపు చూడు .అన్నక్యాంటీన్లు తెరవకుంటే ఉద్యమిస్తాం .ఎమ్మెల్సీ బీటీనాయుడు హెచ్చరిక అమరావతి: పేదవాడికి పట్టెడన్నం పెట్టకపోతే రాజకీయాలలోకి...

మరింత సమాచారం
హక్కుల ఉల్లంఘనలపై రాజ్యాంగంలో తరుణోపాయాలు

 ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లుగా అధికారంలో ఉన్న జగన్‌ రెడ్డి ప్రభుత్వం తరచూ వ్యక్తుల హక్కులను ఉల్లంఘిస్తూ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిర్దేశించిన రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు పొడుస్తోంది....

మరింత సమాచారం
జగన్‌రెడ్డి పాలనలో దళితులపై దాడులు : బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ: జగన్‌ రెడ్డి పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడలో మీడియా సమావేశంలో...

మరింత సమాచారం
గజదొంగల కాల్‌సెంటర్‌

(చైతన్యరథం ప్రత్యేక కథనం - అమరావతి) తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని మనీలాండరింగ్‌, బ్యాంకులను మోసగించడం, క్విడ్‌ ప్రోకో వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడి లక్షకోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి...

మరింత సమాచారం

వాలంటీర్లను పార్టీ కోసం వినియోగించుకుని లబ్దిపొందాలన్న వైసీపీ ఆలోచనలకు అడ్డుకట్టపడింది. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశం ఆ...

మరింత సమాచారం
ద్రౌపది ముర్ముకు టిడిపి మద్ధతు

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌ డిఎ అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించారు. సోమవారం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన స్ట్రాటజీ కమిటీ...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి రక్తంలోనే మోసం, నయవంచన!

.మూడేళ్లుగా రైతు వంచన పాలన సాగిస్తున్న జగన్‌రెడ్డి .వ్యవసాయం గెలవాలంటే జగన్‌రెడ్డి దిగిపోవాలి .రైతు భరోసా కేంద్రాలు కాదు.. వైసీపీ బ్రోకర్‌ కేంద్రాలు .నమ్మిన వాళ్లందరినీ నట్టేట...

మరింత సమాచారం
సామాజికన్యాయ విద్రోహి సీఎం జగన్‌!

.10 మందికి పదవులిచ్చి వేల మందిని చంపడం సామాజిక న్యాయమా? .11,500 ఎకరాల ఎస్సీల అసైన్డ్‌ భూములు లాక్కోవడం సామాజిక న్యాయమా? .మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి విధ్వంసక వైఖరితో రాష్ట్రంలో అంకుర స్ఫూర్తి నాశనం:  నారా లోకేశ్‌

అమరావతి: కేంద్రం విడుదల చేసిన స్టార్టప్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం చివరి స్థానంలో నిలవడంపై తెదేపా నేతలు విచారం వ్యక్తం చేశారు. స్టార్టప్స్‌ ర్యాంకింగ్స్‌లో బిహార్‌తో పాటు ఏపీ...

మరింత సమాచారం
చీప్ సునీల్ కుమార్ చెప్పేది అంబేద్కరిస్టునని..అమలు చేేసేది రాజారెడ్డి రాజ్యాంగం

- జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడటమే ఆయన కర్తవ్యం - 498ఎ నిందితుడు, కిడ్నాపర్‌కు సిఐడి చీఫ్‌ బాధ్యతలు - రఘురామపై కక్షసాధించినందుకు మేనల్లుడికి పదవి...

మరింత సమాచారం
Page 264 of 266 1 263 264 265 266

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist