Telugu Desam

ముఖ్య వార్తలు

రైతులకు అండగా జనసేన-టీడీపీ: నాదెండ్ల

సుమారు 2లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ ముంపు బాధితులందరికీ అందిస్తాం రేషన్‌ కార్డు లేకుంటే ఆధార్‌ నమోదు ద్వారా పంపిణీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడి...

మరింత సమాచారం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో సర్వేపల్లికి ఘనంగా నివాళులు

అమరావతి(చైతన్యరథం): డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నేతలు ఘన నివాళులు...

మరింత సమాచారం
వైరల్‌ జ్వరంతో ఇబ్బందిపడుతున్న పవన్‌ కళ్యాణ్‌

అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వైరల్‌ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ...

మరింత సమాచారం
ముంపు బాధితులకు అండగా మంత్రి మండిపల్లి

మరో 8 ట్రక్కుల్లో వాటర్‌ బాటిల్స్‌, యాపిల్స్‌, అరటిపళ్లు, బిస్కెట్లు, బ్రెడ్‌ విజయవాడ(చైతన్యరథం): విజయవాడలో వరద ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌...

మరింత సమాచారం
హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు

విపత్తుల్లో ప్రజలను గాలికొదిలేసిన చరిత్ర జగన్‌ది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ధ్వజం వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు అలుపెరగకుండా శ్రమిస్తున్నారని ప్రశంస విజయవాడ(చైతన్యరథం):...

మరింత సమాచారం
వైసిపి మూకపై పోరాడండి

అమరావతి(చైతన్యరథం): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్‌...

మరింత సమాచారం
కర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించండి

ఢిల్లీ: కర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియాను రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ కోరారు. ఢల్లీి పర్యటనలో ఉన్న భరత్‌...

మరింత సమాచారం
యువకుల కంటే ఉత్సాహంగా పనిచేస్తున్నారు

అమరావతి(చైతన్యరథం): గత నాలుగు రోజులుగా వరద సహాయక చర్యల్లో నిర్విరామంగా పాల్గొంటున్న సీఎం చంద్రబాబుపై త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించారు. వరద బాధితులను ఆదుకునేందుకు...

మరింత సమాచారం

ఇంటింటికీ అత్యవసర మందుల కిట్ల పంపిణీకి చర్యలు కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పీహెచ్సీల డాక్టర్లకు అదనంగా 238 మంది డాక్టర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య...

మరింత సమాచారం
నిలిచిన వరద నీటిని పూర్తిగా తోడించాలి

ఫైరింజన్లతో పారిశుధ్య పనులు ప్రారంభించాలి హోంమంత్రి వంగలపూడి అనిత అయోధ్యనగర్‌లో ముంపు ప్రాంతాల్లో పర్యటన విజయవాడ(చైతన్యరథం): అయోధ్యనగర్‌ 32వ వార్డులో ముంపునకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి వంగలపూడి...

మరింత సమాచారం
Page 231 of 485 1 230 231 232 485

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist