Telugu Desam

ముఖ్య వార్తలు

తెలంగాణలో కొనసాగించాలన్న అభ్యర్థనకు తిరస్కృతి ఏపీకి వెళ్లాలని 11 మంది అధికారులకు ఆదేశాలు ఢల్లీి: తెలంగాణలోనే కొనసాగించాలన్న పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల అభ్యర్థనలను కేంద్రం తోసిపుచ్చింది....

మరింత సమాచారం
సమష్టి కృషితో స్వర్ణాంధ్ర సాధిద్దాం

మానవ వనరుల సద్వినియోగంతోనే అభివృద్ధి అధికారులు బాధ్యతతో పనిచేయాలి ప్రపంచంతో పోటీకి విద్యారంగం కీలకం విజన్‌ స్వర్ణాంధ్ర` 2047 సమావేశంలో మంత్రి గొట్టిపాటి బాపట్ల (చైతన్యరథం): సీఎం...

మరింత సమాచారం
ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు..అమరనాథ్‌గౌడ్‌ హత్య కేసు

డీజీపీకి హోంమంత్రి అనిత ఆదేశం న్యాయం చేస్తానంటూ కుటుంబానికి హామీ అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వ హయాంలో దారుణహత్యకు గురైన మైనర్‌ ఉప్పాల అమర్‌నాథ్‌ కుటుంబానికి...

మరింత సమాచారం
వృక్ష ప్రసాదం యోచన భేష్‌

షాయాజీ షిండే ఆలోచనను స్వాగతిస్తున్నా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అమలుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వెల్లడి క్యాంపు కార్యాలయంలో పవన్‌తో షాయాజీ...

మరింత సమాచారం
రతన్‌ మరణం దేశానికి తీరని లోటు

ముంబయి: దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌ గ్రహీత, టాటా సన్స్‌ సంస్థ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా భౌతికకాయానికి ఏప ీముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నివాళులర్పించారు. ముంబయిలోని...

మరింత సమాచారం
తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగానే కుట్రలు

వైసీపీ అప్పులు చేస్తే..మేం పెట్టుబడులు తెస్తున్నాం 4 నెలల్లో రూ.60 వేల కోట్లకు పైగా తీసుకొచ్చాం ఇదే నిజమైన దసరా పండుగ..ఇదే సంపద సృష్టి జగన్‌రెడ్డి హయాంలో...

మరింత సమాచారం
నాడు పెద్దిరెడ్డి అండతో అక్రమాలు..

చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకుల ఫిర్యాదు వైసీపీతో అంటకాగి మళ్లీ వీసీ పదవికి ప్రొఫెసర్‌ పాకులాట యలమంచిలి మున్సిపాలిటీలో పనులు చేసినా బిల్లులు రాలేదు బీమా...

మరింత సమాచారం
‘జమిలి’కే ఓటు

వన్‌ నేషన్‌...వన్‌ ఎలక్షన్‌ విధానాన్ని బలపరుస్తాం ఒకేసారి క్రతువు పూర్తయితే అభివృద్ధిపై దృష్టి పెట్టొచ్చు మోదీ నాయకత్వానికి హర్యానా ఫలితమే గీటురాయి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే ప్రజల...

మరింత సమాచారం
లోకేష్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ కు ప్రయత్నం

బిగ్‌ సర్‌ప్రైజ్‌ను ప్రకటించిన ఐటీ మంత్రి విశాఖ సాగరతీర హారంలోకి మరో మణిపూస టాటా గ్రూప్‌ని ఒప్పించి రప్పించిన యువనేత కన్సల్టెన్సీ సర్వీస్‌ ద్వారా 10 వేల...

మరింత సమాచారం
దుర్గమ్మకు సారెచీరె సమర్పించిన చంద్రబాబు

విజయవాడ (చైతన్య రథం): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి దర్శనం చేసుకున్నారు....

మరింత సమాచారం
Page 206 of 485 1 205 206 207 485

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist