Telugu Desam

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ!

జార్జియా నేషనల్‌ యూనివర్సిటీతో ఒప్పందం రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జీఎన్‌యూ మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఎంఓయూ రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ప్రపంచస్థాయి ఉన్నత విద్య...

మరింత సమాచారం
వైసీపీ హయాంలో…ఏపీలో అతిభారీ మద్యం స్కాం

‘ఢిల్లీ’తో పోలిస్తే ఎన్నో రెట్లు పెద్దది జగన్‌రెడ్డి బంధువు సునీల్‌రెడ్డి ద్వారా రూ.2 వేల కోట్లు దుబాయ్‌ తరలించారు ఈడీ విచారణ జరపాలి లోక్‌సభలో టీడీపీ ఎంపీ...

మరింత సమాచారం
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు

మంత్రి నారా లోకేష్‌ పునరుద్ఘాటన ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రాకర్‌ పోర్టల్‌ను పకడ్బందీగా తీర్చిదిద్దాలి ఉద్యోగాల కల్పనకు ప్రతి పాలసీలో సంస్కరణలు ఎంఎస్‌ఎంఈలకు పెద్దఎత్తున ప్రోత్సాహం మంత్రుల ఉపసంఘం సమావేశంలో...

మరింత సమాచారం
వేసవిని జయిద్దాం!

ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు ఎండ తీవ్రతపై మొబైల్‌ అలెర్ట్‌లివ్వండి ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలకు చెక్‌ తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు పశువులకు...

మరింత సమాచారం
సాయం చేసే చేతులకు వేదిక పీ-4

సంపన్నులు-పేదలను ఒకేచోట చేర్చడమే లక్ష్యం ఎన్నారైలు సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చు అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం’ మొదటిదశలో 20 లక్షల కుటుంబాలకు...

మరింత సమాచారం
రుషికొండ బీచ్‌కు మళ్లీ బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌

జెండా ఎగురవేసిన మంత్రి కందుల దుర్గేష్‌ బీచ్‌లో పరిశుభ్రతను కాపాడేలా కార్యక్రమాలు అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు చర్యలు భూములు ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరిక విశాఖపట్నం(చైతన్యరథం): రుషికొండ...

మరింత సమాచారం

డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం ఆర్టీజీఎస్‌పై సమీక్షలో సీఎస్‌ విజయానంద్‌ ఆదేశం అమరావతి(చైతన్యరథం): ఆర్టీజీఎస్‌లో డేటా అనుసంధాన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

మరింత సమాచారం

అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం అకాల వర్షాలు, వడగండ్ల వానతో వివిధ జిల్లాల్లో పంటనష్టంపై సమీక్ష 1,670 హెక్టార్లలో ఉద్యాన...

మరింత సమాచారం
పార్లమెంట్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు

ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు రెండు స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతి నేడు ఏర్పాటు కానున్న స్టాళ్లు అరకు కాఫీ ప్రమోషన్‌కు ప్రణాళికాబద్ధంగా సీఎం...

మరింత సమాచారం

అమరావతి (చైతన్యరథం): పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతుల కుమార్తె అయిన కృష్ణభారతి జీవితాంతం గాంధేయవాదిగా ఉన్నారని, గాంధీజీ బోధించిన...

మరింత సమాచారం
Page 10 of 405 1 9 10 11 405

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist