Telugu Desam

తాజా సంఘటనలు

జగన్‌రెడ్డిది విశ్వసనీయత కాదు.. విషపునీయత! : చంద్రబాబు నాయుడు

.మాట తప్పి మడమతిప్పడం విశ్వసనీయతా? .వైకాపా ప్లీనరీలో అధికార దుర్వినియోగం .ఆర్టీసికి రెండురోజుల్లో రూ.11కోట్ల నష్టం .అమర్‌ నాథ్‌ యాత్రికుల పట్ల జగన్‌ రెడ్డి నిర్లక్ష్యం .స్ట్రాటజీ...

మరింత సమాచారం
పిచ్చి ముదిరాక నేనే శాశ్వత సిఎంను అంటాడేమో!

.కిమ్‌ను మించిపోయిన జగన్‌ రెడ్డి! .అక్రమాలను బయటపెట్టినందుకే కేశవ్‌ భద్రత తొలగింపు. అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఉత్తర కొరియా నియంత కిమ్‌ని మించిపోయాడని తెలుగుదేశం...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి రక్తంలోనే మోసం, నయవంచన!

.మూడేళ్లుగా రైతు వంచన పాలన సాగిస్తున్న జగన్‌రెడ్డి .వ్యవసాయం గెలవాలంటే జగన్‌రెడ్డి దిగిపోవాలి .రైతు భరోసా కేంద్రాలు కాదు.. వైసీపీ బ్రోకర్‌ కేంద్రాలు .నమ్మిన వాళ్లందరినీ నట్టేట...

మరింత సమాచారం
సామాజికన్యాయ విద్రోహి సీఎం జగన్‌!

.10 మందికి పదవులిచ్చి వేల మందిని చంపడం సామాజిక న్యాయమా? .11,500 ఎకరాల ఎస్సీల అసైన్డ్‌ భూములు లాక్కోవడం సామాజిక న్యాయమా? .మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483...

మరింత సమాచారం
నేడు మదనపల్లిలో మినీమహానాడు

అమరావతి: ఒంగోలు మహానాడు ఇచ్చిన జోష్‌తో కదనోత్సాహంతో ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 26జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించి ఇప్పటికే జిల్లాల పర్యటనలను ప్రారంభించారు. ప్రతి...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి విధ్వంసక వైఖరితో రాష్ట్రంలో అంకుర స్ఫూర్తి నాశనం:  నారా లోకేశ్‌

అమరావతి: కేంద్రం విడుదల చేసిన స్టార్టప్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం చివరి స్థానంలో నిలవడంపై తెదేపా నేతలు విచారం వ్యక్తం చేశారు. స్టార్టప్స్‌ ర్యాంకింగ్స్‌లో బిహార్‌తో పాటు ఏపీ...

మరింత సమాచారం
ప్రజావిశ్వాసం కోల్పోవడం వల్లే కాపు పిచ్చిచేష్టలు

.అసమర్థ ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతారు .విలేకరులపై దాడులు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే .మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజం అనంతపురం: ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వ విప్‌ కాపు...

మరింత సమాచారం
కళంకిత అధికారులపై చర్యలు తీసుకోండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సిఐడిలోని కళంకిత అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు సత్వరం న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య... జాతీయ మానవహక్కుల...

మరింత సమాచారం
టిడిపి కేంద్ర కార్యాలయంలో అల్లూరి జయంతి వేడుకలు

అమరావతి: అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి...

మరింత సమాచారం
స్పూర్తిప్రధాత అల్లూరి సీతారామరాజు

అమరావతి:విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మన్యం వీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...

మరింత సమాచారం
Page 698 of 704 1 697 698 699 704

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist