Telugu Desam

తాజా సంఘటనలు

ఏ రంగంలోనైనా .. విజన్ ఉంటేనే అభివృద్ధి

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీదే భవిష్యత్ ఏపీకి ఏడాదిలోనే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఐఓడీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరికి అభినందనలు లండన్ లో...

మరింత సమాచారం
విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన తరుణమిది!

అమరావతి (చైతన్యరథం): తన ముంబై పర్యటనపై జగన్ రెడ్డి వ్యాఖ్యలను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ గట్టిగా తిప్పికొట్టారు. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశకు వచ్చే జగన్.. ఎప్పుడూ...

మరింత సమాచారం
సేవాస్ఫూర్తి, నారీశక్తి..!

భువనమ్మకు అంతర్జాతీయ గౌరవం లండన్ (చైతన్యరథం): నిండైన మానవతామూర్తికి ఘన సత్కారం. లక్షలాది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న భువనమ్మకు అంతర్జాతీయ స్థాయిలో దక్కిన అరుదైన గౌరవం. ప్రఖ్యాత...

మరింత సమాచారం
మానవతామూర్తికి మహాసత్కారం!

(లండన్‌లో రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరికి అభినందనలతో ప్రత్యేక కథనం) నిస్వార్ధంగా స్వచ్ఛంద సమాజ సేవకు ఉపక్రమించే వ్యక్తులు.. పరోపకార గుణ సంపన్నులు. ప్రస్తుత...

మరింత సమాచారం
క్యాన్సర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ద.కొరియా సంస్థ ఒప్పందం

విజయవాడ (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్‌ స్మార్ట్‌ సిటీ ఫోరం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా...

మరింత సమాచారం
జలరవాణాకు పుష్కలంగా వనరులు

అరుదైన ఖనిజాల వెలికితీతకు యూనివర్సిటీల భాగస్వామ్యం పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు రౌండ్‌ టేబుల్‌ సమావేశం లండన్‌ (చైతన్య రథం): అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా అతి తక్కువ...

మరింత సమాచారం
లండన్‌లో సీఎం బిజీ

వివిధ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు వరుస భేటీలు ఎనర్జీ, ఏవియేషన్‌, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపై చర్చ విశాఖలో భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం వ్యక్తిగత పర్యటనలోనూ సీఎం చంద్రబాబు...

మరింత సమాచారం
టార్గెట్‌ రూ.9.8 లక్షల కోట్లు

అబద్ధాలు, విరుద్ధ ప్రకటనలతో మోకాలడ్డు వైసీపీపై విరుచుకుపడిన మంత్రి లోకేష్‌ పరిశ్రలను తీసుకొస్తే క్రెడిట్‌ ఇస్తానని ఆఫర్‌ కలిసి పనిచేస్తేనే ఏపీ అభివృద్ధి అని హితవు పరిశ్రమలకు...

మరింత సమాచారం
టార్గెట్‌ రూ.9.8 లక్షల కోట్లు

పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌లో పెట్టుబడులపై ఏపీ దృష్టి ఆ మేరకు పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలకు సన్నద్ధం 45 దేశాల నుంచి 300మంది ప్రతినిధులు రాక.. డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌...

మరింత సమాచారం
విజయవాడలో వసుధ మల్టీ స్పెషాలిటీ

విజయవాడ (చైతన్య రథం): విజయవాడ ఐటీఐ కాలేజ్‌ రోడ్డులో నూతనంగా నిర్మించిన వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్‌ లాంఛనంగా ప్రారంభించారు....

మరింత సమాచారం
Page 50 of 690 1 49 50 51 690

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist