Telugu Desam

తాజా సంఘటనలు

రూ.904 కోట్లతో..రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు

అమరావతిలోని కీలక ప్రాజెక్టులకు ఎస్పీవీ మంగళగిరిలో ‘గోల్డ్‌ క్లస్టర్‌’ కోసం భూ సమీకరణ కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెనకు అద్భుతమైన డిజైన్‌ సీఆర్డీఏ అథారిటీలో 9 ప్రతిపాదనలకు...

మరింత సమాచారం
విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం

వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు పార్టీనేతలు ఎప్పటికప్పుడు ఖండిరచాలి చేసిన మంచి గురించే కాదు.. చెడు చేసేవారి గురించీ ప్రజలను చైతన్యపరచాలి సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతం...

మరింత సమాచారం
ఎరువుల పంపిణీలో ఇబ్బందులు రావొద్దు

కొరత ఉన్న ప్రాంతాలకు త్వరితగతిన సరఫరా చేయాలి వ్యవసాయ, మార్క్‌ ఫెడ్‌ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ (చైతన్యరథం): ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా,...

మరింత సమాచారం
క్వాంటమ్‌ వ్యాలీకి ఆర్థిక సాయం

ఆర్‌టిఐహెచ్‌లకు దన్నుగా నిలవాలి సెమీ కండక్టర్‌ యూనిట్‌ మంజూరుకు కృతజ్ఞతలు న్యూఢిల్లీ (చైతన్యరథం): అడ్వాన్స్‌ డ్‌ టెక్నాలజీ, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్‌ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో...

మరింత సమాచారం
సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా మంతెన

అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాల సమన్వయకర్తగా టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. రాజుకు సహయ మంత్రి హోదా కల్పిస్తూ...

మరింత సమాచారం
ప్రజలను భయపెట్టేలా వైసీపీ దుష్ప్రచారం

వరదలపై తప్పుడు వార్తలు క్షమించరాని నేరం చర్యలు తప్పవని మంత్రి నిమ్మల స్పష్టీకరణ పాలకొల్లు (చైతన్యరథం): లేనిపోని అనుమానాలు, ఆందోళనలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న...

మరింత సమాచారం
ఏపీలో జీడి, మిర్చి, మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలి

న్యూఢిల్లీ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ ఉత్పాదకత, మార్కెట్‌ అస్థిరత, ఎగుమతి పోటీతత్వంలో రైతులు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు.. ఈ సమస్యను...

మరింత సమాచారం
రాజధానిపై వైసీపీ దుష్ప్రచారం

మునిగి పోయిందంటూ తప్పుడు ప్రచారం జగన్‌రెడ్డికి దైర్యముంటే వచ్చి చూడాలి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళగిరి(చైతన్యరథం): రాజధాని అమరావతి మునిగి పోయిందంటూ వైసీపీ నాయకులు, వారి...

మరింత సమాచారం
అంటు వ్యాధులకు ముందస్తు చర్యలు

లంచం తీసుకున్నట్లు ఏసీబీ నిర్ధారణ జైలుశిక్ష నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు అమరావతి(చైతన్యరథం): గతంలో కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి(డీఎంహెచ్‌వో)గా పనిచేస్తూ రూ.30,000 లంచం తీసు కుంటూ ఏసీబీకి...

మరింత సమాచారం
29న ప్రతిష్టాత్మకంగా నేషనల్‌ స్పోర్ట్స్‌ డే

క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు తిరుపతిలో జోనల్‌స్థాయి పోటీల ప్రారంభం తిరుపతి(చైతన్యరథం): గత ప్రభుత్వానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక...

మరింత సమాచారం
Page 89 of 681 1 88 89 90 681

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist