Telugu Desam

తాజా సంఘటనలు

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ ప్రజాదర్బార్‌లో అర్జీల స్వీకరణ మచిలీపట్నం (చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ...

మరింత సమాచారం
జగన్‌ అరాచక పాలనలో..ఏటిగట్లను గాలికొదిలేశారు

కూటమి ప్రభుత్వంలో జోరుగా గట్ల పటిష్టత పనులు మంత్రి రామానాయుడు వెల్లడి చించినాడలో రూ.8.93 కోట్లతో ఏటిగట్టు పనులకు శంకుస్థాపన పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్ల అరాచక...

మరింత సమాచారం
అవుకు రిజర్వాయర్‌ లీకేజీలు అరికడతాం

ఎన్ని నిధులు ఖర్చుచేసేందుకైనా సిద్ధం మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి నంద్యాల (చైతన్యరథం): అవుకు రిజర్వాయర్‌ లీకేజీ అరికట్టడానికి ఎంతమొత్తంలో నిధులు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా...

మరింత సమాచారం
విశాఖకు 9 ఐటీ కంపెనీలు సువర్ణ అధ్యాయం

పెట్టుబడులను చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు పారిశ్రామికవేత్తలను తరిమేయడమే వారి లక్ష్యం భూములిస్తే తప్పేంటని కోర్టే అక్షింతలు వేసింది సీఎం చంద్రబాబు విజనరీ అయితే..జగన్‌ ప్రిజనరీ అవాకులు,...

మరింత సమాచారం
దేవాదాయ శాఖలో 98 శాతం హామీల అమలు

రాష్ట్రంలో టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి చర్యలు కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు పూర్వవైభవం దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కర్నూలు జోన్‌ పరిపాలనా భవనం ప్రారంభం కర్నూలు(చైతన్యరథం): అభివృద్ధి,...

మరింత సమాచారం
తాడేపల్లి పెద్ద డైరెక్షన్‌లోనే పరకామణి కుంభకోణం

జగన్‌రెడ్డి చెప్పినట్లు అంత చిన్న కేసు కాదు.. నాడు నిందితుడికి అనుకూలంగా పనిచేశారు గన్‌ పెట్టి ఎందుకు బెదిరించారో చెప్పాలి ఒత్తిడి తెచ్చిన పెద్దలెవరో బహిర్గతం చేయాలి?...

మరింత సమాచారం
అలుమ్ని-ఏయూ బలపడితే ఉపాధి అవకాశాలు

గత ప్రభుత్వంలో వర్సిటీల స్వతంత్రత దెబ్బతింది విద్యాసంస్థల్లో రాజకీయాలతో కలుషితం ఏయూ సెంటినరీ మీట్‌లో పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం(చైతన్యరథం): ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సివిల్‌...

మరింత సమాచారం
దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ చెరగని ముద్ర

ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం కీలక మలుపు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సజీవ చరిత్ర ఆడియో రూప పుస్తకావిష్కరణ హైదరాబాద్‌(చైతన్యరథం): రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ముద్ర శాశ్వతమైనది,...

మరింత సమాచారం
రైతులను మోసగిస్తే చర్యలు తప్పవు

తక్కువ ధరకు ధాన్యం కొనుగోలుపై ఆగ్రహం సమస్యపై స్పందించిన మంత్రి కొలుసు పార్థసారథి రూ.1550 చెల్లించేలా చూడాలని సూచనలు విజయవాడ(చైతన్యరథం): కారకంపాడు గ్రామంలో పర్యటించి న మంత్రి...

మరింత సమాచారం
చంద్రబాబు విజన్‌..లోకేష్‌ కృషితో కాగ్నిజెంట్‌

విశాఖ కార్యకలాపాలు శుభారంభం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి విజయవాడ(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ కృషితో రాష్ట్రం ఐటీ రంగంలో వేగంగా ముందు కెళుతోందని మంత్రి...

మరింత సమాచారం
Page 1 of 673 1 2 673

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist