అమరావతి: విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియా బారిన పడి...
మరింత సమాచారంనెహ్రూ, వాజ్పేయి రికార్డును సమం చేయనున్న మోదీ ఎన్డీయే కూటమిదే భారీ విజయమన్న ఎగ్జిట్ పోల్స్ గత ఎన్నికలకు మించి ఈసారి ఫలితాలు ఎన్డీయేకు 350కి పైగా...
మరింత సమాచారంచంద్రబాబే ముఖ్యమంత్రి అన్న రాష్ట్ర ప్రజలు కూటమికి 106 నుండి 161 శాసనసభ సీట్లు లభించే అవకాశాలు తెదేపాకు అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ సంకేతాలు 13 ఉమ్మడి...
మరింత సమాచారంఆయన అరెస్ట్పై హైకోర్టు ఇచ్చిన మినహాయింపులు రద్దు చేయండి సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితుడు శేషగిరిరావు తీవ్రనేరాల్లోనూ బెయిల్ ఇవ్వటంపై అభ్యంతరం కౌంటింగ్ రోజు పిన్నెల్లి బయటఉంటే హింస...
మరింత సమాచారంనా ఆరోపణలకు కట్టుబడే ఉన్నా.. ఎలాంటి విచారణలకైనా నేను సిద్ధం అప్పన్నస్వామి మీద ప్రమాణానికైనా.. మళ్లీ విరుచుకుపడిన మూర్తియాదవ్ అమరావతి(చైతన్యరథం): ఏపీ సీఎస్ జవహర్రెడ్డిపై జనసేన నేత...
మరింత సమాచారంఅమరావతి: వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్ల విధుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన...
మరింత సమాచారంకక్షగట్టిన జగన్ను ఎదిరించి ఐదేళ్లుగా పోరాటం పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించేందుకు ప్రభుత్వం కుట్ర బాధ్యతలు చేపట్టి సగౌరవంగా పదవీ విరమణ పదవికే విరమణ.. పోరాటానికి కాదని స్పష్టీకరణ...
మరింత సమాచారంమూడోసారి ప్రధాని పీఠంపై ధీమాగా మోదీ ఏపీలో ఘనవిజయం ఖాయమంటున్న కూటమి ఆశలు వదులుకున్న వైసీపీ అమరావతి(చైతన్యరథం): ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల తుది...
మరింత సమాచారంఅమరావతి(చైతన్యరథం): పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ...
మరింత సమాచారంఅమరావతి (చైతన్యరథం): సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హై కోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఉత్తర్వులను సస్పెండ్ చేసేం దుకు ఉన్నత న్యాయస్థానం...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.