Telugu Desam

తాజా సంఘటనలు

విద్యను జగన్‌ భ్రష్టు పట్టిస్తే…మంత్రి లోకేష్‌ గాడిన పెట్టారు

వైసీపీ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా వర్శిటీలు పరిస్థితిని సమూలంగా మార్చేస్తున్న లోకేష్‌ పలు సంస్కరణలతో విద్యావ్యవస్థ బలోపేతం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి అమరావతి (చైతన్యరథం):...

మరింత సమాచారం
ప్రజల్ని భయపెట్టేలా పేర్ని వ్యాఖ్యలు

బందిపోట్లు, రౌడీలు, బ్లేడ్‌బ్యాచ్‌కి వైసీపీ నేతలకు తేడాలేదు యువకుల కంటే పదిరెట్లు ఎక్కువ కష్టపడుతున్న సీఎం చంద్రబాబు ఆయనతో పోటీపడి పనిచేయగలరా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్...

మరింత సమాచారం
తప్పుడు పోస్టులపై కఠిన చర్యలు

ప్రభుత్వం, హోమ్‌ శాఖ, ఈగల్‌ టీమ్‌ సమష్టి సత్ఫతితాలు నాడు గంజాయి హబ్‌గా పేరొందిన ఉత్తరాంధ్ర ఏజెన్సీ నేడు అరకు కాఫీ బ్రాండ్‌గా ప్రాచుర్యం హోం శాఖ...

మరింత సమాచారం
కూటమి ప్రభుత్వంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదు

వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతోనే కరెంట్‌ కష్టాలు వ్యవస్థలను గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనూ 24 గంటల విద్యుత్‌ సరఫరాకు కృషి వ్యవసాయానికి పగటి పూటే...

మరింత సమాచారం
సూపర్‌ సిక్స్‌తో ప్రతి ఇంట్లో సంతోషాలు

మరిన్ని కొనుగోలు కేంద్రాలు యాప్‌లో నమోదుకాని రైతుల నుంచీ కొనుగోళ్లు అవసరమైతే అద్దెకు ప్రైవేట్‌ గోడౌన్లు మార్క్‌ఫెడ్‌ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం రైతులకు నష్టం వాటిల్లకుండా...

మరింత సమాచారం
పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వం కృషి

రూ. 143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు నాణ్యమైన బియ్యంతో భోజనం, అన్ని సౌకర్యాలు పేద విద్యార్దులు గొప్ప స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు...

మరింత సమాచారం
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

అమరావతి (చైతన్యరథం): బీసీ హాస్టళ్ల విద్యార్థుల అదనపు రోగ నిరోధ శక్తి పెంపుదలకు కేంద్ర ఆయూష్‌ శాఖ ఆమోదించిన ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన పౌడర్‌ను అందజేయడానికి...

మరింత సమాచారం

అమరావతి (చైతన్య రథం): రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్‌ను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లోని 1,575 కుటుంబాలకు పింఛన్‌ మంజూరు...

మరింత సమాచారం
విలక్షణత.. ఆయన ప్రత్యేకత

ఫిల్మ్‌నగర్‌లో కుటుంబ సభ్యులకు పరామర్శ హైదరాబాద్‌ (చైతన్య రథం): ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి...

మరింత సమాచారం
పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

విజయవాడ (చైతన్య రథం): పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుగారు అన్నారు....

మరింత సమాచారం
Page 7 of 576 1 6 7 8 576

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist