అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారు. అలాంటి వారి...
మరింత సమాచారం18 రోజుల్లోనే పింఛన్లు పెంచి మాట నిలబెట్టుకున్న చంద్రన్న పెంచిన పింఛన్, బకాయిలతో రూ. 7000 ఇంటివద్దకే ఇవ్వడం గొప్ప విషయం చంద్రబాబు మార్క్ చూపేలా 1నే...
మరింత సమాచారంకడప: వైసీపీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించిన ప్రైవేటు పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి బలమైన గాయాలు కాగా... నగరంలోని...
మరింత సమాచారంపాలకొల్లు: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాగా, మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా యలమంచలి మండలం అడవిపాలెంలో అనారోగ్యానికి గురయిన లారీ...
మరింత సమాచారంఅమరావతి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్లను పెంచగా, ఏపీ వ్యాప్తంగా సోమవారం ఉదయం పంపిణీ ప్రారంభమయింది. దీంతో పెరిగిన పింఛన్లు అందుకున్న...
మరింత సమాచారంమంగళగిరి(చైతన్యరథం): గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం పింఛన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం...
మరింత సమాచారంఅమరావతి: ఒక అభాగ్యురాలికి పెన్షన్ పునరుద్ధరించి మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో సోమవారం పెన్షన్ల కోలాహలం నెలకొంది. సీఎం చంద్రబాబు సైతం ఎన్టీఆర్ భరోసా...
మరింత సమాచారంతక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నా నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు గొల్లప్రోలు: ఖజానాలో నిధులు...
మరింత సమాచారంఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఈ ఏడాది జూన్లో నిర్వహించిన ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...
మరింత సమాచారంఅమరావతి (చైతన్య రథం): ఏపీ చరిత్రలో సోమవారం రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఒకే ఒక్క రోజులో 95.02 శాతం మేర లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.