టిడిపి అధికారంలోకి వచ్చాక పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం ఆలూరు...
మరింత సమాచారంLIVE : 74వ రోజు ఆలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర https://www.youtube.com/watch?v=WIDktKkTpnU
మరింత సమాచారంతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కథనాన్ని ప్రచురించిన సాక్షి దినపత్రికపై తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల...
మరింత సమాచారంసీఐడీ సీఎం చేతిలో పకోడీలా మారిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మార్గదర్శి వ్యహహారంపై మాట్లాడిన న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇది...
మరింత సమాచారంనిష్పక్షపాత పాత్రికేయ విలువలతో పనిచేస్తున్న ఈనాడు గొంతునొక్కేందుకే వైసిపి ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజా గళాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న అన్ని రకాల యంత్రాంగాలను...
మరింత సమాచారంవివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. దీంతో వివేకా హత్య క్లైమాక్స్ కు చేరుకుంటున్నది. ఈ కేసుకు సంబంధించి కీలకంగా భావిస్తున్న వారిని సీబీఐ అరెస్ట్...
మరింత సమాచారంతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కడపకు రానున్నారు. ఉదయం నగరంలోని బిల్టప్ దగ్గర గల పుత్తా ఎస్టేట్లో ఏర్పాటుచేసిన సభాస్థలిలో జరగనున్న...
మరింత సమాచారంLIVE : 73వ రోజు ఆలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర https://www.youtube.com/watch?v=VHYEgXXZY0M
మరింత సమాచారంపత్తికొండ నియోజకవర్గం గుడిసె గుప్పరాలలో సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామ సచివాలయాలు,...
మరింత సమాచారంపత్తికొండ నియోజకవర్గం శభాష్ పురం గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. శభాష్ పురం గ్రామంలో సాగు, తాగునీటి...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.