Telugu Desam

తాజా సంఘటనలు

కొండల్ని చెరువులుగా మారుస్తున్న జె-గ్యాంగ్‌!

.ప్రకృతి సంపద యథేచ్చగా దోపిడీచేస్తున్న వైసిపి దొంగలు .రుషికొండ, గజ్జలకొండ, మడ అడవుల విధ్వంసం .పోలీసులు ఉన్నది మైనింగ్‌ మాఫియాను రక్షించడానికా? .ప్రజలు చైతన్యవంతులై అక్రమ దందాను...

మరింత సమాచారం
కరోనా నిధులు దారి మళ్లించటం శవాల మీద చిల్లర ఏరుకోవడమే:

అమరావతి: పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఓ వైపు అప్పులు తెచ్చి లూటీ చేస్తూ మరో వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్‌ ప్లాన్‌...

మరింత సమాచారం
ఓటువేయకపోతే వేటువేయడమే వైసిపి నయా డెమోక్రసీ : నారా లోకేష్

అమరావతి: ఓటు వేయకపోతే వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్‌ డెమోక్రసీ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ...

మరింత సమాచారం
సిఐడి పోలీసులు జగన్‌రెడ్డి సైన్యంలా పనిచేయొద్దు : వర్ల రామయ్య

అమరావతి: సీఐడీ పోలీసులు చట్టపరమైన బాధ్యతలను మరిచి సీఏం జగన్‌ రెడ్డి వ్యక్తిగత సైన్యంలా కాకుండా రాజ్యాంగం ప్రకారం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ...

మరింత సమాచారం
రాష్ట్రపతిగా ముర్ము ఎంపిక దేశానికే గర్వకారణం : చంద్రబాబునాయుడు

.ద్రౌపది ముర్ము ఎంపికతో సామాజిక న్యాయం! .ఆమె ఎన్నికలో భాగస్వాములం కావడం అదృష్టం  .సాధారణ మహిళ అత్యున్నతస్థాయికి చేరడం సంతోషం .తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు .సోదరిగా...

మరింత సమాచారం
జగన్‌రెడ్డిది విశ్వసనీయత కాదు.. విషపునీయత! : చంద్రబాబు నాయుడు

.మాట తప్పి మడమతిప్పడం విశ్వసనీయతా? .వైకాపా ప్లీనరీలో అధికార దుర్వినియోగం .ఆర్టీసికి రెండురోజుల్లో రూ.11కోట్ల నష్టం .అమర్‌ నాథ్‌ యాత్రికుల పట్ల జగన్‌ రెడ్డి నిర్లక్ష్యం .స్ట్రాటజీ...

మరింత సమాచారం
పిచ్చి ముదిరాక నేనే శాశ్వత సిఎంను అంటాడేమో!

.కిమ్‌ను మించిపోయిన జగన్‌ రెడ్డి! .అక్రమాలను బయటపెట్టినందుకే కేశవ్‌ భద్రత తొలగింపు. అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఉత్తర కొరియా నియంత కిమ్‌ని మించిపోయాడని తెలుగుదేశం...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి రక్తంలోనే మోసం, నయవంచన!

.మూడేళ్లుగా రైతు వంచన పాలన సాగిస్తున్న జగన్‌రెడ్డి .వ్యవసాయం గెలవాలంటే జగన్‌రెడ్డి దిగిపోవాలి .రైతు భరోసా కేంద్రాలు కాదు.. వైసీపీ బ్రోకర్‌ కేంద్రాలు .నమ్మిన వాళ్లందరినీ నట్టేట...

మరింత సమాచారం
సామాజికన్యాయ విద్రోహి సీఎం జగన్‌!

.10 మందికి పదవులిచ్చి వేల మందిని చంపడం సామాజిక న్యాయమా? .11,500 ఎకరాల ఎస్సీల అసైన్డ్‌ భూములు లాక్కోవడం సామాజిక న్యాయమా? .మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483...

మరింత సమాచారం
నేడు మదనపల్లిలో మినీమహానాడు

అమరావతి: ఒంగోలు మహానాడు ఇచ్చిన జోష్‌తో కదనోత్సాహంతో ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 26జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించి ఇప్పటికే జిల్లాల పర్యటనలను ప్రారంభించారు. ప్రతి...

మరింత సమాచారం
Page 496 of 503 1 495 496 497 503

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist