Telugu Desam

తాజా సంఘటనలు

సమస్య మూలంపై దృష్టిపెట్టండి

అమరావతి: అవినీతిని సమర్థించుకుంటూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర తహశీల్దార్‌ ముర్షావలి మాట్లాడిన మాటలు నేడు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, వ్యవస్థల పతనానికి అద్దం పడుతున్నాయని టీడీపీ...

మరింత సమాచారం
రాష్ట్రంలో అభివృద్ధిలేదు, అంతా విధ్వంసమే: కనకమేడల

అమరావతి: రాష్ట్రంలో ప్రజాధనాన్ని జగన్‌రెడ్డి ప్రభు త్వం దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.జగన్‌ వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో కక్షసాధింపు ధోరణులు పెరిగిపోయాయన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు...

మరింత సమాచారం
ఆయన కీర్తి రాజకీయాలకతీతం

అమరావతి: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. వాజ్‌ పేయితో తన అనుబంధాన్ని ఆయన జయంతి...

మరింత సమాచారం
ప్రాజెక్ట్‌ల నిర్వహణ గాలికొదిలేసిన దిక్కుమాలిన ప్రభుత్వం: లోకేష్‌

అమరావతి: ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కార్యకర్త యశస్వి (యష్‌) బొద్దులూరి అరెస్టును టీడీపీ నేతలు ఖండిరచారు. అరెస్టుకు నిరసనగా గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి...

మరింత సమాచారం
లోకేష్‌కు అభినందనలు, పవన్‌కు కృతజ్ఞతలు: చంద్రబాబు

అమరావతి: సమస్యల పరిష్కారం కోసం 11 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్‌ వాడీల నిరసనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం జగన్‌ ప్రభుత్వ అహంకార దోరణికి నిదర్శనమని టీడీపీ అధినేత...

మరింత సమాచారం
ఎన్‌ఆర్‌ఐల వ్యతిరేకి జగన్‌ రెడ్డి: అచ్చెన్నాయుడు

అమరావతి: న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ నేతలకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూ.. ప్రజాసమస్యలపై స్పందించే ఎన్‌ఆర్‌ఐలను మాత్రం వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు...

మరింత సమాచారం
యువగళంతో వైకాపాలో ప్రకంపనలు

మంగళగిరిలో వైకాపాని వీడిన నేతలు యువనేత నారా లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరిక అమరావతి: యువగళం జైత్రయాత్ర నవశకానికి నాంది పలికింది. టీడీపీ యువనేత నారా లోకేష్‌...

మరింత సమాచారం
అయ్యో..జగన్‌ ఇంకా  కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించలేదా?

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఇంకా కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించలేదా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వ్యంగ్యంగా అడిగారు. ఈ మేరకు...

మరింత సమాచారం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం

విద్య, వైద్యం, సంక్షేమరంగం సహా వివిధ రంగాలు జగన్‌ పాలనలో అథోగతి పాలయ్యాయని తేల్చిన నివేదిక అప్పులకు గ్యారెంటీలు ఇవ్వడంలో దేశంలోనే తొలిస్థానంలో ఏపీ అప్పుల్లో దేశంలోనే...

మరింత సమాచారం
గిరిజనులపై జగన్‌రెడ్డి కక్షసాధింపులు: ధారు నాయక్‌

గిరిజన యువతకు దక్కాల్సిన ఉద్యోగాల్ని తన వర్గం వారికి ఇస్తున్నాడు జగన్‌రెడ్డి తొత్తుగా మారిన ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి గిరిజన ఉద్యోగులను వేధిస్తున్నాడు 805 నామినేటెడ్‌...

మరింత సమాచారం
Page 439 of 589 1 438 439 440 589

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist