Telugu Desam

తాజా సంఘటనలు

రామ్మోహన్ నాయుడు కుమారుడికి మంత్రి లోకేష్ ఆశీస్సులు

న్యూఢిల్లీ(చైతన్యరథం): రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికివెళ్లారు. రామ్మోహన్నాయుడు, శ్రావ్య దంప తులకు జన్మించిన చిన్నారిబాబుకి...

మరింత సమాచారం
వరుస భారీ విజయాల రహస్యం ఏమిటి?

న్యూఢిల్లీ (చైతన్యరథం): ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను మర్యాదపూర్వకంగా...

మరింత సమాచారం
జాతీయ సగటును దాటి..వేగంగా రాష్ట్ర వృద్ధి రేటు

జీఎస్టీపీ తొలి త్రైమాసికంలో రెండంకెల పురోగతి గతేడాది కన్నా మెరుగైన ఫలితాలు, 10.50 శాతం వృద్ధి నమోదు రూ.3,57,894 కోట్లకు చేరిన జీవీఏ విలువ 2025-26 తొలి...

మరింత సమాచారం
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

152 ఓట్ల మెజార్టీతో గెలుపు ఆయనకు 452, విపక్ష అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు ఓటింగ్ కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, అకాళీదళ్ సీఎం చంద్రబాబు,...

మరింత సమాచారం
దేశం గర్వించదగ్గ విజయం

అమరావతి (చైతన్యరథం): ఆసియా కప్‌ సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆసియా...

మరింత సమాచారం
విశాఖ పారిశుద్ధ్య రంగంలో కొత్త శకం

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జీవీఎంసీ-ఐఎఫ్‌సీ మధ్య ఒప్పందం దేశంలో ఐఎఫ్‌సీ రుణం పొందిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ రికార్డ్‌ అమరావతి (చైతన్యరథం): విశాఖపట్నం పారిశుద్ధ్య రంగంలో ఒక...

మరింత సమాచారం
బాలయ్య మరో ఘనత

ముంబై స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో బెల్‌ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు మనందరి ఆత్మ గౌరవానికి ప్రతీక తెలుగు ప్రజల ప్రేమ, ఆశీర్వాదాల ఫలితమే ముంబై: అగ్రనటుడు,...

మరింత సమాచారం
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు

ఆర్జెయుకేటీ ప్రొఫెసర్‌ గోపాలరాజుపై విద్యార్థి దాడికి ఖండన అమరావతి (చైతన్యరథం): నూజివీడు ఆర్జెయుకేటీ ప్రొఫెసర్‌ గోపాలరాజుపై ఎం.టెక్‌ విద్యార్థి వినయ్‌ పురుషోత్తం దాడికి పాల్పడటాన్ని విద్య, ఐటీ...

మరింత సమాచారం
తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలైతో మంత్రి లోకేష్‌ భేటీ

కోయంబత్తూరు (చైతన్యరథం): తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ కోయంబత్తూరులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా...

మరింత సమాచారం
ఏపీలోనూ సంవిత్ పాఠశాల

శ్రీఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం పీఠాధిపతికి మంత్రి లోకేష్ వినతి అంగీకరించిన జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామి కర్ణాటకలోని శ్రీఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి పీఠాధిపతి నిర్మలానందనాథ మహాస్వామి...

మరింత సమాచారం
Page 4 of 613 1 3 4 5 613

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist