Telugu Desam

తాజా సంఘటనలు

వైసీపీ తాలిబాన్ల పాలనలో క్రీడాకారులు కూడా పారిపోవాల్సిందే

మీడియా ప్రతినిధులపై మీ భాష అభ్యంతరకరం అధికారం పోయినా అహంకారం తగ్గలేదు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండిరచిన నారా లోకేష్‌ అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మహిళా...

మరింత సమాచారం
శాంతికి విజయసాయిరెడ్డి డబ్బు ఎందుకిచ్చాడు?

విశాఖలో ఆమెతో ఏమేం పనులు చేయించుకున్నాడు? సంబంధం లేకుంటే డీఎన్‌ఏ టెస్టుకు ఎందుకు వెనుకాడుతున్నాడు మదన్‌ వ్యాఖ్యలపై విజిలెన్స్‌ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి రెండు లాఠీ...

మరింత సమాచారం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి

కలుషిత ఆహార బాధితులకు ఆసుపత్రిలో పరామర్శ ఘటనపై జిల్లా జేసీతో విచారణ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కానీయం గూడూరు:...

మరింత సమాచారం
యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్వహణ పనులు

ఐదేళ్లలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి.. సాగు, తాగునీటి రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు 2019లో టీడీపీ ప్రభుత్వం మారడమే ప్రాజెక్టుకు శాపం పోలవరంపై వరుస...

మరింత సమాచారం
vangalapudi anitha

ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా సీఎం ఆదేశించారు గంజాయి, మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు ముచ్చుమర్రి, విజయనగరం బాధిత కుటుంబాలకు పరిహారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత...

మరింత సమాచారం
అధికారంలోకి వచ్చేశామనే అలసత్వం వద్దు

ప్రతిరోజూ ఇద్దరు మంత్రులు పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలి వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి సమర్థులకు, కష్టపడ్డవారికే నామినేటెడ్‌ పదవులు వైసీపీ హయాంలో నమోదైన...

మరింత సమాచారం
ముఖ్యమంత్రికి వినతులు వెల్లువ

అమరావతి(చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రతి...

మరింత సమాచారం
‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

అమరావతి(చైతన్యరథం): తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు రావాలంటే జీవో 29 కింద ఇవే మార్గదర్శకాలని పేర్కొంటూ కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియాలో వస్తు న్న...

మరింత సమాచారం
సీఎం చంద్రబాబుకు ఎంపీ కేశినేని నివేదిక

అమరావతి : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ శుక్రవారం సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్‌ జిల్లాలో తాను నిర్వహించిన సమీక్షా సమావేశాల నివేదికను అందజేశారు. ఆయన...

మరింత సమాచారం
చెత్తతో సంపద సృష్టిద్దాం…

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాలి గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.2,643 కోట్ల ఆదాయం 2.45 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు స్వచ్ఛాంధ్రతో అమలు.....

మరింత సమాచారం
Page 313 of 589 1 312 313 314 589

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist