Telugu Desam

తాజా సంఘటనలు

కన్నయ్యా.. నువ్వు గ్రేటయ్యా!

స్టాప్‌ లాగ్‌ ఏర్పాటులో నీ నైపుణ్యం అమోఘం భారతదేశ చరిత్రలోనే ఇదొక అపూర్వ ఘట్టం 40 టిఎంసి తుంగభద్ర జలాలు పదిలం రాష్ట్ర రైతాంగం తరపున కన్నయ్యకు...

మరింత సమాచారం
జగనన్న భూ సర్వేలో మాయాజాలం

ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు భూమి విస్తీర్ణాన్ని తగ్గించి ఆన్‌లైన్‌ చేశారు గ్రీవెన్స్‌లో ఎన్టీఆర్‌ జిల్లా వాసుల వినతి సర్వేయర్‌ లంచం తీసుకున్నాడని ఫిర్యాదు అర్జీలు స్వీకరించిన రెవెన్యూ...

మరింత సమాచారం
సుప్రీం చెంపదెబ్బ కొట్టినా బుద్ధి రాదా జగన్‌రెడ్డీ?

నేరస్థులు నేరాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం కోర్టు మెట్లెక్కి వాటి పవిత్రతను పోగొడుతున్నారు కరకట్ట కమలహాసన్‌తో చేసిన కుట్రలు విఫలం చంద్రబాబుపై బురద జల్లడం మానుకోవాలి మాజీ...

మరింత సమాచారం
సెప్టెంబరు 11 నుంచి నూతన ఇసుక విధానం

23న గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలి ప్రతి గ్రామసభకు ప్రత్యేక అధికారిని నియమించాలి కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ఆదేశం గ్రామసభలు, ఇసుక విధానంపై వీడియో కాన్ఫరెన్స్‌...

మరింత సమాచారం
ఐదేళ్లు గుర్తుకురాని బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా?

థర్డ్‌ పార్టీ ఏజెన్సీలతో భద్రతా ప్రమాణాలు లోపించాయి అనకాపల్లి సెజ్‌ బాధితులకు తక్షణ సహాయక చర్యలు అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థర్డ్‌ పార్టీ ఏజెన్సీ విధానం...

మరింత సమాచారం
అచ్యుతాపురం ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందన్న చంద్రబాబు ప్రతిఒక్కరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా ఫార్మా కంపెనీ స్పందన సరిగా లేదన్న అధికారులు ప్లాంట్‌...

మరింత సమాచారం
మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు

పట్టణాభివృద్ధి ప్రణాళికలో పరస్పర సహకారం అవసరం పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ(చైతన్యరథం): స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రభుత్వం, స్థిరాస్తి రంగం మధ్య పరస్పర...

మరింత సమాచారం
భూవివాదాలపైనే ఎక్కువ ఫిర్యాదులు

సంబంధిత శాఖ సమన్వయంతో త్వరగా పరిష్కరించండి సిబ్బందికి మంత్రి నారా లోకేష్‌ ఆదేశం 28వ రోజు లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’కు బారులు తీరిన ప్రజలు బాధితుల నుంచి వినతులు...

మరింత సమాచారం
ఏపీలో భారీవిస్తరణకు హెచ్‌సీఎల్‌ సన్నాహాలు!

మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు మంత్రి లోకేష్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ అమరావతి(చైతన్యరథం): ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ హెచ్‌సీఎల్‌ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను...

మరింత సమాచారం
అబద్ధాలే వైసీపీ అజెండా

అమరావతి(చైతన్యరథం): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగుదాటుతూ మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

మరింత సమాచారం
Page 28 of 334 1 27 28 29 334

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist