Telugu Desam

తాజా సంఘటనలు

తప్పు చేయకపోతే వైసీపీ నేతలకు భయమెందుకు?

విదేశాలకు పారిపోవాలని యత్నించడం ఎందుకు? కొందరు నేతలు ఎక్కడ దాక్కున్నారో కూడా తెలవదు తప్పు చేశారు గనుకే రెడ్‌బుక్‌ చూసి వణికిపోతున్నారు గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్‌ మంత్రి...

మరింత సమాచారం
nakka anand babu

ప్రజలు ఛీకొట్టినా బుద్ధి మార్చుకోలేదు ఐదేళ్లు రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేశారు ఫేక్‌ ప్రచారాలతో విగ్రహ రాజకీయాలు సిగ్గుచేటు స్మృతివనంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు మాజీ మంత్రి...

మరింత సమాచారం
జగన్‌ వేటు దళిత ఎమ్మెల్యేలపైనేనా : వర్ల

కలంకితులపై సొంత మీడియాలో సిగ్గులేని రాతలా? సాక్షి పత్రిక, టీవీలలో వచ్చే వార్తలు అబద్దాల పుట్ట రోత పత్రిక, రోత చానళ్లు..జగన్‌రెడ్డి కరపుత్రికలు రాష్ట్ర ప్రజలు తప్పుడు...

మరింత సమాచారం

వైసీపీకి ఊడిగం చేసినందుకు ప్రతి సహకారమా? ఆనాటి పన్నాగాలు బయటపడతాయని భయమా? రోత రాతలతో సర్కారుపై బురదజల్లే ప్రయత్నాలేంటి? నైతిక పతనంలో రికార్డులు సాధించింది జగన్‌ పార్టీయే...

మరింత సమాచారం
పేదోడికి పట్టెడన్నం!

మచిలీపట్నం(చైతన్యరథం): పేదల ఆకలి తీర్చేవారే అసలైన నాయకులు అనిపించుకుంటారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని...

మరింత సమాచారం
జీజీహెచ్‌లు సమూల ప్రక్షాళన

ప్రజలకు సంతృప్తికర వైద్య సేవలే సర్కారు లక్ష్యం సేవల మెరుగుకు 30 అంశాలతో కార్యాచరణ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు ఎన్టీఆర్‌ వైద్య సేవల్లో అంతరాయం...

మరింత సమాచారం
భూ రికార్డులు సరిచేస్తాం

విజయనగరం (చైతన్య రథం): రాష్ట్రస్థాయి భూరికార్డుల్లో తేడాలున్నట్టు క్షేత్రస్థాయి పర్యటనల్లో గుర్తించామని, వాటిని సరిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా...

మరింత సమాచారం
సూపర్‌ సిక్స్‌ హామీలకు కట్టుబడి ఉన్నాం!

తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలుచేస్తాం అనవసరమైన నిబంధనలతో పథకాలు తొలగించం పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తాం గుంటూరులో భూగర్భడ్రైనేజి త్వరలో పూర్తి మంగళగిరి-తాడేపల్లిలోనూ అండర్‌ గ్రౌండ్‌...

మరింత సమాచారం
పేదవాడు ఆకలితో ఉండకూడదు

రూ.5లకే భోజనంతో కూలీలు, కార్మికులు, పేదలకు లబ్ధి పేదవాడి కడుపు నింపడం కన్నా సంతృప్తి ఏముంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభిస్తాం నిర్వహణకు రోజుకు రూ.53...

మరింత సమాచారం
అన్నక్యాంటీన్లకు విరాళాల కోసం ఎస్‌బీఐలో ప్రత్యేక ఖాతా

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో పున: ప్రారంభమైన అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చే విషయంలో విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 203 అన్న క్యాంటీన్‌లు ప్రారంభించబోతోంది. ముఖ్యమంత్రి...

మరింత సమాచారం
Page 279 of 581 1 278 279 280 581

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist