విశాఖపట్నం: యువగళం ముగింపు సభ విఫలం అవ్వాలని కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.....
మరింత సమాచారంయువగళం ముగింపు సభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు అమరావతి: యువగళం ముగింపు సభలో టీడీపీ`జనసేన పొత్తును అందరూ ఆశీర్వదించడంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని టీడీపీ...
మరింత సమాచారంవిజయవాడ: విజయవాడ నగరం గుణదలలో ఉన్న మేరీమాతను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి గురువారం దర్శించుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో...
మరింత సమాచారంఅమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకి చక్కటి కవరేజ్ ఇచ్చిన మీడియా వారికి యువగళం మీడియా కోఆర్డినేటర్ బీవీ వెంకటరాముడు...
మరింత సమాచారంజగన్ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం: మాల్యాద్రి కమీషన్ల కోసం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం విద్యావ్యవస్థను నిజంగా ఉద్ధరిస్తే మా ప్రశ్నలకు జగన్, సాక్షి మీడియా...
మరింత సమాచారంఅమరావతి : రాష్ట్ర విద్యావ్యవస్థ జగన్ రెడ్డి హయాంలో ప్రయోగశాలగా మారిందని మాజీమంత్రి కేఎస్ జవహర్ విమర్శించారు. ఆ ప్రయోగశాల కూడా రాబోయే తరానికి శాపంగా తయారవ్వడం...
మరింత సమాచారంటీడీపీ`జనసేన పొత్తుపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నవశకం సభతో స్షష్టమైంది అమరావతి: యువగళం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
మరింత సమాచారంపంట నష్టపోయి, ప్రభుత్వం ఆదుకోక దుగ్గిరాలలో మరో రైతు కిశోర్ బాబు ఆత్మహత్య పది రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడిన రైతు తుల్లిమిల్లి బసవయ్య రాష్ట్రంలో అన్నదాతల...
మరింత సమాచారంపేదరికం లేని సమాజం కోసమే నేను పనిచేస్తా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీనే రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం, మూడు రాజధానులంటూ విధ్వంసం రాష్ట్రానికి మంచి...
మరింత సమాచారంఅమరావతి: ముఖ్యమంత్రిగా చివరి పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యంగ్యం ప్రదర్శించారు. బర్త్ డే పేరుతో...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.