Telugu Desam

తాజా సంఘటనలు

ఏడాది పాలనలో అన్నమయ్య జిల్లాలో ఎనలేని అభివృద్ధి

గ్రామాల్లో విరివిగా సిమెంట్‌ రోడ్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి రాయచోటి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే అన్నమయ్య జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి...

మరింత సమాచారం
జగన్‌ హయాంలో వ్యవసాయం నిర్వీర్యం

కర్నూలు జిల్లాలో ఏరువాకలో పాల్గొన్న మంత్రి కర్నూలు (చైతన్యరథం): వైకాపా హయాంలో అన్ని రంగాలూ నిర్వీర్యం అయినట్టే అతి ప్రధానమైన వ్యవసాయ రంగం కూడా పూర్తి నిర్లక్ష్యానికి...

మరింత సమాచారం
నాలా చట్టం రద్దు, ట్యాక్స్‌ కూడా తగ్గింపు

ముసాయిదా ప్రతిపాదనల రూపకల్పనకు ఆదేశాలు మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం అమరావతి (చైతన్యరథం): వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్‌ ల్యాండ్‌...

మరింత సమాచారం

నన్నయ్య యూనివర్సిటీలోని మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణాల పరిశీలన నత్తనడకన సాగుతున్న నిర్మాణాలపై అసంతృప్తి ఆరు నెలల్లోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని...

మరింత సమాచారం
నేడు రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్ప దినం

అమరావతి (చైతన్యరథం): జూన్‌ 12ను రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్ప దినంగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అభివర్ణించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది...

మరింత సమాచారం
సాక్షి టీవీపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసు నమోదు

అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన చర్చ నిర్వహించినందుకు సాక్షి టీవీపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేసు నమోదు చేసింది. సాక్షి...

మరింత సమాచారం
ఐదేళ్ల పాలనలో రైతులను నిండా ముంచి ఇప్పుడు నీతులా?

జగన్‌రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు పొగాకు రైతుల మధ్య పొగ పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం అమరావతి (చైతన్యరథం): చివరి ఆకు వరకు పొగాకు కొనుగోలు చేసేందుకు...

మరింత సమాచారం

విశాఖపట్నం (చైతన్యరథం): ‘అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని’ అంటూ మహిళల ఆత్మగౌరవన్ని దెబ్బతీసేలా, తీవ్ర అవమానాలకు గురిచేసేలా సాక్షి టీవీ ఛానల్లో అత్యంత దారుణమైన...

మరింత సమాచారం
మాది రైతు ప్రభుత్వం

రామచంద్రపురం (చైతన్యరథం): డా.బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం పురపాలక ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రైతు బజార్‌..రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్‌...

మరింత సమాచారం
గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య

పల్నాడు జిల్లాలో మరో రెండు గిరిజన గురుకులాలు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ నరసరావుపేట (చైతన్యరథం): గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కూటమి...

మరింత సమాచారం
Page 111 of 655 1 110 111 112 655

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist