Telugu Desam

తాజా సంఘటనలు

అర్హులందరికీ ‘తల్లికి వందనం’ అందాలి

ఆర్థికమంత్రి పయ్యావులతో మంత్రి లోకేష్‌ సమీక్ష పాల్గొన్న జీఎస్‌డబ్ల్యూఎస్‌, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఉండవల్లి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా గురువారం నుంచి ప్రారంభించిన...

మరింత సమాచారం
మంచికి మరోపేరు పల్లా సింహాచలం

పల్లా కుటుంబ సభ్యులకు పరామర్శ విశాఖపట్నం (చైతన్యరథం): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలానికి విద్య, ఐటీ శాఖల మంత్రి...

మరింత సమాచారం
బెలూం గుహలకు జీఎస్‌ఐ గుర్తింపు

అమరావతి (చైతన్యరథం): భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలూం గుహలకు గుర్తింపు దక్కడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన...

మరింత సమాచారం
అమ్మల ముఖాల్లో ఆనందం!

ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ లక్షల కుటుంబాల్లో వెలిగిన ఆశల దీపం పిల్లల చదువుకు, భవిష్యత్‌కు భరోసా చంద్రన్నకు తల్లుల కృతజ్ఞతలు జగన్‌ రెడ్డి వెటకారాలకు...

మరింత సమాచారం
నా ముద్దుల మావయ్య బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు

విశాఖపట్నం (చైతన్యరథం): హిందూపూర్‌ ఎమ్మెల్యే నటసింహం నందమూరి బాలకృష్ణకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిల్వర్‌ స్క్రీన్‌ పై ఆయన లెజెండ్‌..పొలిటికల్‌...

మరింత సమాచారం
ఇది మహా విషాదం

అమరావతి (చైతన్యరథం): అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 242 మందితో లండన్‌ బయలుదేరిన విమానం...

మరింత సమాచారం
విమాన ప్రమాదం మనసును కలిచివేసింది

అమరావతి (చైతన్యరథం): గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదం ఓ ఘోర దుర్ఘటన.. మాటలకందని విషాదమని అగ్రనటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఈ...

మరింత సమాచారం
పిల్లల బంగారు భవితకు బాటలు

అమరావతి (చైతన్యరథం): అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుండి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే...

మరింత సమాచారం
పేదల పాలిట వరం ఆర్డీటీ సేవలు ఆగవు..

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకువచ్చాం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా...

మరింత సమాచారం
భారీ మెజారిటీతో పసుపు జెండా ఎగురవేయాలి

అమరావతి (చైతన్యరథం): ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ప్రారంభమై ఏడాది నిండిరదని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిరదన్నారు. విధ్వంసం...

మరింత సమాచారం
Page 147 of 694 1 146 147 148 694

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist