Telugu Desam

తాజా సంఘటనలు

వేగం.. పౌర సేవల్లో కీలకం

అన్ని అంశాల్లోనూ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అమలు కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందాలి ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): స్పీడ్...

మరింత సమాచారం
తెలుగు రాష్ట్రాల ఐక్యతతోనే..తెలుగు జాతి పురోగతి

జల వివాదాల శాశ్వత పరిష్కారం నా లక్ష్యం సాగునీటి వ్యవస్థకు దారి చూపించింది ఎన్టీఆర్ కాళేశ్వరం నిర్మాణానికి నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు మాతృభాషను కాపాడుకోవటం మనందరి బాధ్యత...

మరింత సమాచారం
జగన్ వల్లే నిలిచిన రాయలసీమ ‘లిఫ్ట్’!

ఎన్జీటీ ఆదేశాలతో 2020లోనే ఆగిన పనులు తప్పులు దాచి, నీలి మీడియాలో కూటమి ప్రభుత్వంపై విషపు రాతలు డ్రామాలు ఆడడం, బురద జల్లడం జగన్కు అలవాటే రాయలసీమకు...

మరింత సమాచారం
విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్.. దేశంలోనే తొలిసారి

సంస్కరణలతో కరెంటు ఛార్జీల తగ్గింపు విద్యుత్ భారాన్ని ప్రజలపై పడనివ్వం మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటన అమరావతి (చైతన్యరథం): విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి...

మరింత సమాచారం
విమాన వైభోగం!

సురక్షితంగా దిగిన తొలి టెస్ట్ ఫ్లైట్ కల నిజమయిందంటూ పులకించిన ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే వెలుగురేఖ అంటూ సంబరాలు 96 శాతం పనులు పూర్తి జూన్ నుంచి...

మరింత సమాచారం
సమష్టిగా కొండగట్టు ఆలయ అభివృద్ధి

గిరి ప్రదక్షిణ మార్గం సాకారం కావాలి పనులు మొదలుపెడితే స్వయంగా వచ్చి కరసేవ చేస్తా ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన టీటీడీకి ధన్యవాదాలు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో...

మరింత సమాచారం
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

అమరావతి (చైతన్యరథం) పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందనే వార్త కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్...

మరింత సమాచారం
పెట్టుబడుల ఆకర్షణలో..ఏపీ నెం.1గా నిలవడం గర్వకారణం

సీఎం చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ పట్టుదల వల్లే రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు అత్యున్నత విధానాలు, వేగంగా అనుమతులు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి నెలకొల్పాయి సీఐఐ భాగస్వామ్య...

మరింత సమాచారం
సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో కూటమి పాలన

విజయవాడ (చైతన్యరథం): అణగారిన వర్గాల ఆశా జ్యోతి సావిత్రిభాయి పూలే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల...

మరింత సమాచారం
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం

దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముగిసిన అభ్యుదయం సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి...

మరింత సమాచారం
Page 1 of 686 1 2 686

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist