Telugu Desam

తాజా సంఘటనలు

వైసీపీ ఐదేళ్ల పాలనలో.. ఉత్తరాంధ్రను ఉద్ధరించిందేమిటి?

ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు, ఉన్నవాటినీ తరిమేశారు రైల్వేజోన్‌కు భూమి కూడా ఇవ్వలేదు ఫేక్‌ పార్టీ వైసీపీ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తప్పుడు ప్రచారం ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదు...

మరింత సమాచారం
ప్రధాని విశాఖ పర్యటన..డబుల్‌ సక్సెస్‌ చేద్దాం!

అందరి లక్ష్యం ఇదే కావాలి మిషన్‌ మోడ్‌తో పనిచేసి విజయవంతం చేయాలి ఏపీ భవిష్యత్‌ ఈ పర్యటనపై ఆధారపడి ఉంది గతంలో విజయవాడ రోడ్‌షో కంటే మిన్నగా...

మరింత సమాచారం
పిన్నెల్లి ముఠా రౌడీ తురకా కిషోర్‌ అరెస్ట్‌

మాచర్ల (చైతన్యరథం): పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వ...

మరింత సమాచారం
వ్యాపారులకి అండగా ఉండి, వారి సమస్యలు పరిష్కరిస్తాం

ఎంపీ కేశినేని శివనాథ్‌ ఉద్ఘాటన ఆర్యవైశ్య డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా డూండీ రాకేష్‌ ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించిన ఎంపీ విజయవాడ (చైతన్యరథం):...

మరింత సమాచారం
ప్రజా సమస్యల పరిష్కారంలో..మంత్రి లోకేష్‌ నూతన ఒరవడి

బాధితుల కోసం ప్రజాదర్బార్‌ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి 53వ రోజు ప్రజాదర్బార్‌కు విన్నపాల వెల్లువ అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా అమరావతి (చైతన్యరథం):...

మరింత సమాచారం
ప్రభుత్వ కళాశాలలపై నమ్మకాన్ని పెంచుతాం!

ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌తో పాఠశాలలకు పూర్వవైభవం ఇంటర్మీడియట్‌ పాఠ్యప్రణాళికలో సమూల మార్పులు మౌలిక వసతుల కల్పనపై దృష్టి రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం ప్రజాచైతన్యంతో డ్రగ్స్‌పై ఉక్కుపాదం...

మరింత సమాచారం
జగన్‌ గాలిలో కాకుండా, రోడ్లపైకి వచ్చి..మేం చేసిన మంచిపనులు చూడాలి

వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం మాది ప్రజాప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం దేశ, విదేశాల్లో అధ్యయనం ద్వారా ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌కు రూట్‌...

మరింత సమాచారం

475 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,48,149 మంది విద్యార్థులకు పౌష్టికాహారం సీఎస్‌ విజయానంద్‌ వెల్లడి కర్నూలు (చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న...

మరింత సమాచారం
ప్రభుత్వ విద్య బలోపేతానికి విప్లవాత్మక మార్పులు

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలల అభివృద్ధి మంత్రి పార్థసారథి స్పష్టీకరణ ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి నూజివీడు (చైతన్యరథం): ప్రభుత్వ విద్యను బలోపేతం...

మరింత సమాచారం
స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలి

విద్యార్థులకు వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ పిలుపు గత ప్రభుత్వంలో దైవాంశ సంభూతుల్లా అన్ని పథకాలకూ వారి పేర్లేనని వ్యంగ్యం అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా...

మరింత సమాచారం
Page 280 of 696 1 279 280 281 696

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist