Telugu Desam

తాజా సంఘటనలు

ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి

ఎన్ని జన్మలెత్తినా తెలుగుజాతిలోనే పుట్టాలని కోరుకుంటా భవిష్యత్‌లో అమరావతి, హైదరాబాద్‌ సిటీలు మొదటి, రెండవ స్థానంలో ఉంటాయి తెలుగు వన్‌ అధినేత కంఠంనేని రవిశంకర్‌ పట్టుదల, కృషి...

మరింత సమాచారం
ప్రతిష్టాత్మకంగా మహానాడు

కడప (చైతన్యరథం): మహానాడును ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు సమష్టి కృషి అవసరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ తొలిసారిగా...

మరింత సమాచారం
కడప యువతకు మార్గదర్శి

నేడు శంకుస్థాపన చేయనున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత కడప (చైతన్యరథం): పారిశ్రామిక ప్రగతికి, యువతలో ఆవిష్కరణకు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన ‘‘స్టార్టప్‌...

మరింత సమాచారం
హైదరాబాద్‌లో ఘోరం

వేరు వేరు ఘటనల్లో ఏడుగురు పిల్లల మృతిపై సీిఎం చంద్రబాబు విచారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా అమరావతి (చైతన్యరథం): విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరు...

మరింత సమాచారం
హైదరాబాద్‌లో ఘోరం

అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి సీఎం చంద్రబాబు సంతాపం హైదరాబాద్‌ (చైతన్యరథం): హైదరాబాద్‌ నగరంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది...

మరింత సమాచారం
మద్యం కుంభకోణంపై సిట్‌ విచారణతో..జగన్‌ రెడ్డి గుండెల్లో గుబులు

అధికారం అండతో వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు సంస్థాగతంగా టీడీపీ అత్యంత బలమైన పార్టీ అడ్డంగా దొరికిన దొంగలు నేడు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు తప్పు చేసిన...

మరింత సమాచారం
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగమా..జగన్‌ రెడ్డి నియంతృత్వానికి నిదర్శనం: అచ్చెన్నాయుడు

నాలుగు దశాబ్దాల పార్టీకి మూలస్తంభాలు కార్యకర్తలే వారి సేవలను పార్టీ ఎప్పటికీ విస్మరించదు రాష్ట్రానికే ఆదర్శంగా టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం నియోజకవర్గ మినీ మహానాడులో మంత్రి...

మరింత సమాచారం

కడప (చైతన్యరథం): మహానాడు ఏర్పాట్లు పరిశీలించేందుకు కడప చేరుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు విమానాశ్రయంలో పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ పార్టీ...

మరింత సమాచారం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

కడప తిరంగా యాత్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా జాతీయ పతాకాల రెపరెపలతో యాత్రకు విశేష స్పందన కడప (చైతన్యరథం): దేశ భద్రతలో ఎనలేని ధైర్యసాహసాలు, శౌర్యపరాక్రమాలు...

మరింత సమాచారం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అమరావతి (చైతన్యరథం): కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు దుర్మరణం పాలవడం పట్ల...

మరింత సమాచారం
Page 159 of 690 1 158 159 160 690

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist