Telugu Desam

తాజా సంఘటనలు

రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ ‘యువగళం’

చారిత్రాత్మక పాదయాత్రకు మూడేళ్లు.. వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం యువనేత ఉక్కు సంకల్పానికి జన నీరాజనం అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే...

మరింత సమాచారం
దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి

కలిసికట్టుగా పనిచేద్దాం.. అభివృద్ధి చేసుకుందాం పరీక్షలు పెట్టే దేవుడు.. జయించే శక్తీ ఇస్తాడు ఏ పనిచేసినా సంకల్పం, పట్టుదల ముఖ్యం కష్టాల్లో ఉన్న తోటి వారికి అండగా...

మరింత సమాచారం
పాలనలో సాంకేతికతో పనిభారం తగ్గించండి

టెక్నాలజీ డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ ఇయర్గా 2026 అవసరమైతే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి పర్యవేక్షించాలి ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి(చైతన్యరథం): పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి...

మరింత సమాచారం
అమరావతికి మువ్వన్నెల శోభ

తొలిసారిగా రాజధాని అమరావ తిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పరేడ్ను పరిశీ లించి తన సందేశాన్ని అందించారు....

మరింత సమాచారం
గురుద్వారాను సందర్శించిన పవన్ కళ్యాణ్

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి దర్శనం గురుగోవింద్ సింగ్ సాయిబా సమాధి వద్ద ప్రార్ధనలు అతిథి హోదాలో స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర: ఉపముఖ్యమంత్రి...

మరింత సమాచారం
అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు

దర్శించుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్వదినం ఆదివారం రావడం అదృష్టమని వ్యాఖ్య ప్రభుత్వం తరపున సూర్య భగవానుడిని పట్టువస్త్రాలు పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్, హోంమంత్రి అనిత హాజరైన...

మరింత సమాచారం
లోకేష్ కు గ్రాండ్ వెల్కమ్

దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి రాక గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పెద్దఎత్తున తరలివచ్చిన యువత, నాయకులు విజయవాడ(చైతన్యరథం): దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న మంత్రి...

మరింత సమాచారం
అమరావతిలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

పాల్గొననున్న గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు విద్యుత్ వెలుగులతో విరజిమ్ముతున్న భవనాలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర రాజధాని అమరావతిలో మొట్ట  మొదటిసారిగా నిర్వహిస్తున్న 77వ...

మరింత సమాచారం
రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం

కేంద్ర నిధులతో నియోజకవర్గాలపై దృష్టి పెట్టండి బడ్జెట్ వేళ ఏపీ ప్రాజెక్టులకు నిధులు రాబట్టేలా చూడాలి ఏపీ ప్రగతిపథానికి నల్లమలసాగర్, పూర్వోదయ ముఖ్యం పొరుగు రాష్ట్రాలతో వివాదాలు...

మరింత సమాచారం
అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి ఏప్రిల్ 11న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ల ఏర్పాటు...

మరింత సమాచారం
Page 1 of 698 1 2 698

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist