అమరావతి: ప్రశాంతమైన విశాఖ నగరాన్ని చెరపట్టిన పాలకులు దానిని సకల నేరాలకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పాపాల పాలకులు...
మరింత సమాచారంఅమరావతి: అధికారమదం తలకెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చేసిన...
మరింత సమాచారంఅమరావతి: రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన డ్రగ్స్, గంజాయి వాడకం కారణంగానే మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ మాఫియా...
మరింత సమాచారంగుంటూరు: మంత్రి విడదల రజని కార్యాలయంపై దాడి జరిగిందంటూ పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ, అమా యకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో...
మరింత సమాచారంఇంకెన్నాళ్లీ నీతిమాలిన రాతలు అబద్ధాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని జగన్రెడ్డి గుర్తించాలి రూ.3వేల హామీపై మాట తప్పి ఒక్కో లబ్ధిదారుడికి రూ.30వేలు ఎగనామం తానేదో ఉద్ధరించానంటూ సిగ్గులేకుండా...
మరింత సమాచారంముఖ్యంగా మహిళల పోరాటం నా మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మాకు అండగా ఉన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు డిజిటల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన భువనేశ్వరి...
మరింత సమాచారంఅమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల లిస్టులో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలని సరిచూసి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు (సీఈసీ)కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.