సమర్థ ప్రభుత్వానికి అదే గీటురాయి రాష్ట్రాభివృద్ధికీ లా అండ్ ఆర్డర్ కీలకం అసమర్థ ప్రభుత్వం అనిపించుకోలేను తగినవిధంగా పోలీసింగ్ ప్రణాళిక ఉండాలి టెక్నాలజీని సమర్థంగా వాడుకుందాం త్వరలోనే...
మరింత సమాచారంచేపడుతున్న కార్యక్రమాలను వివరించిన అధికారులు నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేకాధికారులు ఆగస్టు 15 నుంచి ఇంటి దగ్గరకే వైద్యసేవలు ప్రారంభం ఆయా జిల్లాలో 100 అన్న క్యాంటీన్ల...
మరింత సమాచారంగత ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించింది సెంటు స్థలాల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడిరది లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.4.30 లక్షలు అందిస్తాం టూరిజం ప్రాజెక్టులతో...
మరింత సమాచారంరానున్న రోజుల్లో చేనేతలను ఆధునికీకరిస్తాం రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బు చెల్లింపు రేషన్ పంపిణీలో అక్రమాలను అరికడతాం క్షేత్రస్థాయికి వెళ్లే అంగన్వాడీ సూపర్వైజర్లకు టీఏలు కలెక్టర్ల...
మరింత సమాచారం100 మందిని పిలిచి వర్క్షాపు పెడదాం విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయాలి విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి(చైతన్యరథం): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభు త్వం కృషి...
మరింత సమాచారంబట్టీ విధానానికి స్వస్తి.. సృజనాత్మకత పెంపే లక్ష్యం విద్యార్థి దశలో నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు అమలులో కొన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తాం ఐదేళ్లలో రాష్ట్రంలో...
మరింత సమాచారంఅమరావతి(చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకు సేవల్లో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు...
మరింత సమాచారంరవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి చిత్తూరు డిపోలో 17 నూతన ఆర్టీసీ బస్సుల ప్రారంభం చిత్తూరు(చైతన్యరథం): త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై శుభవార్త...
మరింత సమాచారంటీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన ప్రజలు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుండి వచ్చి సీఎం చంద్రబాబుకు అర్జీలు ఇచ్చిన బాధితులు వేల మంది ప్రజలు, కార్యకర్తల నుంచి...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.