Telugu Desam

చైతన్యరధం

హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు

విపత్తుల్లో ప్రజలను గాలికొదిలేసిన చరిత్ర జగన్‌ది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ధ్వజం వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు అలుపెరగకుండా శ్రమిస్తున్నారని ప్రశంస విజయవాడ(చైతన్యరథం):...

మరింత సమాచారం
వైసిపి మూకపై పోరాడండి

అమరావతి(చైతన్యరథం): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్‌...

మరింత సమాచారం
కర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించండి

ఢిల్లీ: కర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియాను రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ కోరారు. ఢల్లీి పర్యటనలో ఉన్న భరత్‌...

మరింత సమాచారం

విజయవాడ: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల హాస్టళ్లలో రహస్య కెమెరాలు లేవని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేశారు. బాలికల హాస్టల్‌ స్నానాల గదుల్లో రహస్య...

మరింత సమాచారం
యువకుల కంటే ఉత్సాహంగా పనిచేస్తున్నారు

అమరావతి(చైతన్యరథం): గత నాలుగు రోజులుగా వరద సహాయక చర్యల్లో నిర్విరామంగా పాల్గొంటున్న సీఎం చంద్రబాబుపై త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించారు. వరద బాధితులను ఆదుకునేందుకు...

మరింత సమాచారం

ఇంటింటికీ అత్యవసర మందుల కిట్ల పంపిణీకి చర్యలు కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పీహెచ్సీల డాక్టర్లకు అదనంగా 238 మంది డాక్టర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య...

మరింత సమాచారం
నిలిచిన వరద నీటిని పూర్తిగా తోడించాలి

ఫైరింజన్లతో పారిశుధ్య పనులు ప్రారంభించాలి హోంమంత్రి వంగలపూడి అనిత అయోధ్యనగర్‌లో ముంపు ప్రాంతాల్లో పర్యటన విజయవాడ(చైతన్యరథం): అయోధ్యనగర్‌ 32వ వార్డులో ముంపునకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి వంగలపూడి...

మరింత సమాచారం
జగన్‌రెడ్డి వినాశనం పర్యవసానం

బుడమేరుకు గండ్లు..నగర ప్రజలకు కడగండ్లు నాటి టీడీపీ ప్రభుత్వంలో డైవర్షన్‌ పనులకు రూ.464 కోట్లు రూ.150 కోట్లతో పనులను కూడా చేయించిన చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వచ్చాక...

మరింత సమాచారం
ఫలిస్తున్న మంత్రి లోకేష్‌ కృషి

శరవేగంగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు నేటికల్లా పూర్తయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు డ్రోన్‌ లైవ్‌ ద్వారా పర్యవేక్షించిన లోకేష్‌ క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల అమరావతి(చైతన్యరథం):...

మరింత సమాచారం

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ విరాళం అందజేశారు. ఇరు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున...

మరింత సమాచారం
Page 463 of 722 1 462 463 464 722

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist