Telugu Desam

తాజా సంఘటనలు

ఫూలే ఆశయాలకు అనుగుణంగా పాలన

అమరావతి(చైతన్యరథం): ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ ఫూలే అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. సమసమాజ స్థాపనకు...

మరింత సమాచారం
నిషేధిస్తామని చెప్పి మద్యంపైనే లక్ష కోట్లు దోచేశారు

ఎన్డీఏ ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం మూల విరాట్‌సహా బాధ్యులపై చర్యలు మద్యం ఆదాయంపై వేల కోట్ల అప్పు సిగ్గుచేటు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు...

మరింత సమాచారం
ప్రజలు ఆలోచించి ఓటేయాలి

వైసీపీ పాలనలో అంధకారంలో ప్రజల బతుకులు మహిళలకు రక్షణ లేదు, యువత భవిష్యత్‌ సర్వనాశనం రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమించిన చంద్రబాబు ప్రజాప్రభుత్వ స్థాపనే కూటమి లక్ష్యం తెనాలి...

మరింత సమాచారం
బాధపడొద్దు..బాసటగా ఉంటాం

తెనాలి, వినుకొండ (చైతన్యరథం): కార్యకర్తల కుటుంబాలకు ఇబ్బంది వస్తే ఆదుకునేందుకు ఎంత దూరమైనా వెళతామని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి...

మరింత సమాచారం
ప్రజాస్వామ్యం గెలవాలి…రాక్షస పాలన పోవాలి

వినుకొండ(చైతన్యరథం): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాక్షస పాలన ఓడాలి...ప్రజాస్వామ్యం గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కుతో...

మరింత సమాచారం
మూడు పార్టీల సింహగర్జన ఇది

జగన్‌పై ధ్వజమెత్తిన జనసేన అధినేత పవన్‌ కోట్ల హామీలు ఏమయ్యాయని నిలదీత కొబ్బరికి పూర్వవైభవం తెస్తామని హామీ రాజకీయ దురంధరుడు బాబు అని ప్రశంస అంబాజీపేట, పి.గన్నవరం...

మరింత సమాచారం
ప్రజాసేవకులు, దోపిడీదారుల మధ్య పోరాటం: చంద్రబాబు

తాడేపల్లి కోట బద్దలవ్వాలి సిద్ధమంటున్న జగన్‌పై యుద్ధం కూటమి గెలుపు లాంఛనమే బీసీ తలరాత మార్చేందుకే డిక్లరేషన్‌ త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం డిక్లరేషన్‌ పోలీస్‌ సమస్యలకు...

మరింత సమాచారం
ఎదిరించే వాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం

అమలాపురం (చైతన్యరథం): జగన్‌ జీవితం జైైలుకు.. బెయిలుకు మధ్య ఊగిసలాడుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో తెదేపా...

మరింత సమాచారం
మా జోడీ సూపర్‌హిట్‌

కూటమికి ఎదురొచ్చి నిలిచేదెవరు? రాష్ట్రం కోసమే మూడుపార్టీల పొత్తు ఆంధ్రను వైసీపీ నాశనం చేసింది.. కోనసీమను స్వర్ణసీమ చేసి చూపిస్తాం జగన్‌ కోసం వాలంటీర్లు జాబులు వదులుకోకండి...

మరింత సమాచారం
తుఫాన్‌లను మించిన విపత్తు జగన్‌ పాలన

నిడదవోలు (చైతన్యరథం): తుఫాన్‌లను మించిన వైపరీత్యం ఈ వైసీపీ పాలన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం రాత్రి...

మరింత సమాచారం
Page 465 of 691 1 464 465 466 691

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist