Telugu Desam

తాజా సంఘటనలు

విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడకూడదు

శ్రీకాకుళం: ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, కొన్ని శాఖల అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులపై కక్ష...

మరింత సమాచారం
రేషన్‌ అక్రమార్కులను వదిలేది లేదు

అమరావతి: రేషన్‌ సరఫరాలో అక్రమాలకు తావు లేదని.. అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదలిపెట్టబోమని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో మంత్రి...

మరింత సమాచారం
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం: మంత్రి అనగాని

రేపల్లె: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. ఈ సందర్బంగా బాపట్ల...

మరింత సమాచారం
జగన్‌ హయాంలో పోలవరం సర్వనాశనం

అమరావతి: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అధోగతిపాలు చేశాడని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర...

మరింత సమాచారం
మంత్రి లోకేష్‌ మాట ఇచ్చిన 3రోజుల్లోనే అమలైన హామీ

అమరావతి(చైతన్యరథం): ఆయన ఇంకా రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయంలో అడుగు పెట్టలేదు. అయినా మంత్రి నారా లోకేష్‌ తాను చేపట్టిన విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్‌ ప్లాన్‌ ప్రారంభించారు...

మరింత సమాచారం
జగన్‌ కిరాయి సైన్యంలా మారిన ఖాకీల కోరలు ప్రజలే పీకేస్తారు: లోకేష్‌

విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లోనూ సరికొత్త పాలసీలు ఉద్యోగాల పంటకు 100రోజుల యాక్షన్‌ ప్లాన్‌ మంత్రి బాధ్యతల స్వీకరణకు ముందే ప్రణాళికలు అమరావతి...

మరింత సమాచారం

నైరాశ్యంలో ఉన్న క్యాడర్‌ను మభ్యపెట్టే ప్రయత్నం తద్వారా పార్టీని రక్షించుకోవాలనే తాపత్రయం అబద్ధాలు వల్లె వేయడాన్ని అలవాటుగా మార్చుకున్న జగన్‌రెడ్డి వైసీపీ అధ్యక్షుడిని నమ్మని ఏపీ ప్రజలు...

మరింత సమాచారం
మనసంతా పోలవరమే..నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చేశారు

ప్రాజెక్ట్‌ దుస్థితి బాధ, ఆవేదన, కోపాన్ని కల్గిస్తోంది. జగన్‌ క్షమించరాని నేరం చేశారు మూర్ఖుడి పరిపానలకు పోలవరం ఓ కేస్‌ స్టడీ రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్ట్‌ కుదేలైంది...

మరింత సమాచారం
తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగానే కుట్రలు

ధర్మారెడ్డి, కరణాకర్‌రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు పనులు కట్టబెట్టి దాదాపు రూ. 100 కోట్లకు పైగా కమీషన్లు కొట్టేశారు శ్రీవాణి ట్రస్ట్‌, సమరత సేవా ట్రస్ట్‌కు నిధుల...

మరింత సమాచారం
లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’లో వినతుల వెల్లువ!

అమరావతి(చైతన్యరథం): మంగళగిరి ప్రజలకోసం యువనేత నారా లోకేష్‌ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్‌’కు అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధవర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు...

మరింత సమాచారం
Page 437 of 692 1 436 437 438 692

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist